Breaking News

బదిలీ

ఆర్డీవోలకు స్థానచలనం

ఆర్డీవోలకు స్థానచలనం

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ ఆర్డీవోగా ఎస్.మోహన్‌రావు నియమితులయ్యారు. అలాగే ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, ఆందోల్-జోగిపేట ఆర్డీవోగా వి.విక్టర్, వనపర్తి ఆర్డీవోగా పి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా రాథోడ్ రమేష్, బాన్స్ వాడ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ఎస్డీసీగా జి.లింగ్యానాయక్ నియమితులయ్యారు.

Read More

సూర్యాపేట ఆర్డీవో బదిలీ

సారథి న్యూస్​, సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీవో ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడు సంవత్సరాలుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటింగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీవో గా కే.రాజేంద్ర కుమార్ ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More
ఏకపక్షంగా బదిలీలు చేసిన్రు

ఏకపక్షంగా బదిలీలు చేసిన్రు

సారథి న్యూస్, ఖమ్మం: ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా జిల్లాలో వీఆర్వోలను ఏకపక్షంగా బదిలీలు చేశారని, ఈ విషయం గురించి వినతి ఇవ్వడానికి వెళ్తే ఖమ్మం కలెక్టర్ ​అపాయింట్​మెంట్​ ఇవ్వడం లేదని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్ రావు మంగళవారం ఎంపీ నామా నాగేశ్వరావుకు ఆన్​లైన్​లో వినతిపత్రం పంపించారు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ధరణి ద్వారా కొత్త పట్టాబుక్కులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ, ఎన్నికల నిర్వహణ, […]

Read More
బదిలీల ప్రభావం చూపేనా?

బదిలీల ప్రభావం చూపేనా?

సూర్యాపేటలో ముగ్గురు అధికారుల బదిలీ లాక్‌డౌన్‌ అమలు చేయకపోవడంతోనే డీఎస్పీ, సీఐపై వేటు డీఎంహెచ్‌వో సొంత పోస్టుకు బదలాయింపు సారథి న్యూస్, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు అధికారుల బదిలీ అంశం చర్చనీయాంశమైంది. లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయకపోవడం.. కరోనా వైరస్‌ విజృంభణను అరికట్టడంలో విఫలమయ్యారనే కారణంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు, ఒక వైద్యాధికారిపై బదిలీ వేటువేసింది. గనెలలో సూర్యాపేట శివారు కుడకుడకు చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌ వెళ్లొచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో […]

Read More