Breaking News

పోచారం

‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

సామాజిక సారథి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్​ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా కార్పొరేట్ ​హాస్పిటల్​ ఏఐజీ(ఏషియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ)లో చేరడం ప్రభుత్వానికి సిగ్గుచేటని జైభీమ్​ యూత్​ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి విమర్శించారు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాల్సింది పోయి ప్రజల సొమ్ముతో కార్పొరేట్​ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ డాక్టర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఈ […]

Read More
డిసెంబర్​నాటికి పేదలకు 85వేల ఇళ్లు

డిసెంబర్​ నాటికి పేదలకు 85వేల ఇళ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: నగర శివారులోని కొల్లూరు సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్పీకర్ ​పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు గురువారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం […]

Read More
షార్ట్ న్యూస్

మనోజ్ కుటుంబానికి సాయం

సారథి న్యూస్​, నిజామాబాద్​: కరోనా మహమ్మారితో మరణించిన యువ జర్నలిస్టు మనోజ్ కుమార్​ కుటుంబానికి తనవంతు సహాయంగా రూ‌.50వేల ఆర్థిక సాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు( డీసీసీబీ)అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలకు వార్తలను అందిస్తూ సమాజానికి మేలు చేస్తున్న యువ రిపోర్టర్ అకాల మరణం కలచివేసిందన్నారు. మనోజ్​ కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.

Read More