Breaking News

నియంత్రిత వ్యవసాయం

విదేశాలకు మన వేరుశనగ

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సారథి న్యూస్​,నాగర్ కర్నూల్​: అద్భుత తెలంగాణ ఆవిష్కరణకు నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దకాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్రపటంలో తెలంగాణ ఉంటుందన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్​ జిల్లాలో వేరుశనగ నుంచి మంచి […]

Read More

నియంత్రత సాగు లాభసాటి

నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఈ.శ్రీధర్​ సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: తెలంగాణ సోనా రకం సాగుచేయాలని, మార్కెట్​లో డిమాండ్​ ఉన్న పంటలను వేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ. శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నియంత్రిత పంటల సాగు.. పంటమార్పడి విధానంపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అగ్రికల్చర్​ అధికారులపైనే ఉందని సూచించారు. శనివారం స్థానిక సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష […]

Read More

అన్నదాతలు ఆత్మగౌరవంతో బతకాలి

మంత్రి హరీశ్​రావు సారథి న్యూస్​, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలనే నియంత్రత వ్యవసాయ విధానాన్ని అమలుచేస్తున్నామని మంత్రి హరీశ్​ రావు ప్రకటించారు. శనివారం ఆయన సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలంలో రైతుబంధు కింద ఇచ్చేందుకు ఇప్పటికే రూ.ఏడువేల కోట్లలో రూ.3500 కోట్ల ను వ్యవసాయశాఖ ఖాతాలోకి జమచేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 20వేల మందికిపైగా రైతులకు ఓకే విడత రుణమాఫీ చేశామన్నారు. […]

Read More