Breaking News

డీసీసీబీ

ఉత్తమ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌ రెడ్డి

ఉత్తమ డీసీసీబీ చైర్మన్​గా దేవేందర్‌ రెడ్డి

అవార్డు అందించిన కేంద్రమంత్రి మహేష్‌ శర్మ సామాజిక సారథి, హైదరాబాద్‌: ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌ రెడ్డి జాతీయ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీలో కెల్లా రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ మెరుగైన పనితీరుతో ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌ రెడ్డికి ఈ అవార్డు దక్కింది. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేష్‌ శర్మ చేతులమీదుగా చిట్టి దేవేందర్‌ […]

Read More
వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలి

సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, చివరి ధాన్యం వరకు ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలుచేస్తుందని భరోసా ఇచ్చారు. వర్షాలు పడుతుండటంతో […]

Read More
రుణపరిమితి పెంచండి

రుణపరిమితి పెంచండి

సారథి న్యూస్, ఖమ్మం: డీసీసీబీ సహకార రుణాలను పెంచి.. సొసైటీలకు ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్​కూరాకుల నాగభూషయ్యను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. బుధవారం ఖమ్మం డీసీసీబీ ఆఫీసులో చైర్మన్​ను కలిసి రుణాల విషయమై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 99 సొసైటీలకు రూ.50కోట్లు మంజూరు చేశారని, రుణాలు పొందని రైతులు ఎక్కువగా ఉండడంతో ఆ మొత్తం సరిపోవడం లేదని, సొసైటీలకు రుణాలు మంజూరు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. కొన్ని మండలాల్లో 4 నుంచి 5 […]

Read More
షార్ట్ న్యూస్

మనోజ్ కుటుంబానికి సాయం

సారథి న్యూస్​, నిజామాబాద్​: కరోనా మహమ్మారితో మరణించిన యువ జర్నలిస్టు మనోజ్ కుమార్​ కుటుంబానికి తనవంతు సహాయంగా రూ‌.50వేల ఆర్థిక సాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు( డీసీసీబీ)అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలకు వార్తలను అందిస్తూ సమాజానికి మేలు చేస్తున్న యువ రిపోర్టర్ అకాల మరణం కలచివేసిందన్నారు. మనోజ్​ కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.

Read More