Breaking News

డిగ్రీ

ఆపరేషన్ వికటించి అధ్యాపకుడి మృతి

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేస్తున్న అజ్మీర రాజు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. కాగా శనివారం ఆయనకు హైదరాబాద్​లోని ఓ హాస్పిటల్​లో ఆపరేషన్​ నిర్వహించారు. దీంతో ఆపరేషన్​ వికటించి ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని అజ్మీరా తండాకు చెందిన రాజు.. 15 ఏళ్లుగా పెద్దశంకరంపేటలో పార్ట్​టైమ్​ లెక్చరర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజు మృతికి ప్రిన్సిపాల్​ అవనీష్ రెడ్డి, అధ్యాపకులు మల్లేశం, అనంత రాజ్ […]

Read More

గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్​లో చేరేందుకు ఇంటర్మీడియట్​ సెకండియర్​ స్టూడెంట్స్​కు TGUGCET(2020-21) నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఆన్​లైన్​లో పొందుపరిచారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కింది తేదీల్లో కౌన్సెలింగ్​కు హాజరుకావాలని గురుకుల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు. కౌన్సెలింగ్​ తేదీలు–బీఎస్సీ(ఎంపీసీ), జూన్​ 25, 26 తేదీలు..–బీఎస్సీ(ఎంఎస్​సీఎస్​)/బీఏ(హెచ్​ఈపీఏ), బీకామ్​(కంప్యూటర్​), జూన్​ 27, 28,29 తేదీలు.–బీఎస్సీ(బీజెడ్​సీ), బీఎస్సీ(ఎంపీసీఎస్​), బీఎస్సీ(ఎన్​డీజడ్​సీ), […]

Read More

15 లేదా 17న ఇంటర్‌ రిజల్ట్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఇంటర్​మీడియట్​ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇంటర్మీడియట్‌ బోర్డు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సాధ్యమైనంత వరకు జూన్​ 15న ఫలితాలను విడుదల చేయాలని కసరత్తు చేస్తోంది. రిజల్ట్​ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 15న ఫలితాల విడుదల వీలుకాకపోతే 17న వెల్లడించాలని భావిస్తోంది. మరోవైపు ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకునే వెబ్‌ కాపీతోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్‌ మెసేజ్‌ పంపిస్తామని డిగ్రీ ఆన్‌లైన్‌ […]

Read More