Breaking News

కాశ్మీర్

‘మహబూబా ముఫ్తీని రిలీజ్‌ చేయాలి’

‘మహబూబా ముఫ్తీని రిలీజ్‌ చేయాలి’

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. కాశ్మీర్‌‌లోని నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. పీడీపీ చీఫ్‌ మహబూబా ముఫ్తీని రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా రాజకీయ నాయకులను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. డిటెన్షన్‌లో ఉన్న మెహబూబా ముఫ్తీని వెంటనే రిలీజ్‌ చేయాలి’ అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. గతేడాది ఆగస్టు 5న కాశ్మీర్‌‌లో 370 ఆర్టికల్‌ రద్దు సందర్భంగా పలువురు రాజకీయ […]

Read More
BJP

మోడీ పాలన భేష్​

సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలంలో ఆయన మోదీ ఏడాది పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్​ ప్రజలకు విముక్తి కల్పించిన గొప్ప […]

Read More