Breaking News

కార్మికసంఘం

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథి న్యూస్, అచ్చంపేట: రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కోవిడ్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదివారం నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, బుడ్డతండా, హాజీపూర్ గ్రామాల సర్పంచ్​లకు వినతిపత్రాలు ఇచ్చారు. లాక్​డౌన్ ​సందర్భంగా వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, విద్యార్థులు, ప్రైవేట్​ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనాకు ఉచితంగా వైద్యచికిత్సలు అందించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ […]

Read More

ఫలించిన పోరాటం

సారథిన్యూస్​, గోదావరిఖని: మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న కేశోరాం సిమెంట్​ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్​ కార్మికుల పోరాటం ఫలించింది. వారికి పూర్తిస్థాయి వేతనాలు చెల్లించడంతోపాటు ఇతర డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా రామగుండం సమీపంలోని కేశోరాం కర్మాగారంలో పనిచేస్తున్న దాదాపు 1300 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొమ్మిది రోజులుగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. దిగివచ్చిన కేశోరాం ఫ్యాక్టరీ వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో కార్మికులు ఆందోళన […]

Read More