Breaking News

ఎర్రోళ్ల శ్రీనివాస్

ఎస్సీ, ఎస్టీల కేసులు పెండింగ్​లో పెట్టొద్దు

ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్​లో పెట్టొద్దు

సారథి న్యూస్, మెదక్: అత్యాచారం కేసును 60 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు పరిహారంతో పాటు న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 122, మెదక్ 25, సంగారెడ్డి 27 చొప్పున మొత్తం 174 కేసులు పెండింగ్​లో ఉన్నాయని వివరించారు. మెదక్ జిల్లాలో ఉన్న 25 పెండింగ్ కేసుల్లో ప్రధానంగా 12 కేసులు […]

Read More

ఎస్సీ, ఎస్టీలకు భరోసా

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆయా వర్గాల్లో భరోసా నింపిందని చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మహబూబ్​ నగర్​ జిల్లా విజిలెన్స్​, మానిటరింగ్​ కమిటీ మీటింగ్​లో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడువేల గ్రామాల్లో పర్యటించిందన్నారు. సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్​ ఎస్​.వెంకట్రావు, జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.

Read More