Breaking News

ఉగ్రవాదులు

ఆరుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​లో 24 గంటల్లో వేర్వేరు ఎన్​కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. షోషియాన్​ జిల్లాలో శనివారం ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారు. శుక్రవారం కుల్​గాం జిల్లాలో ముగ్గరు ఉగ్రవాదలు హతమైన సంగతి తెలిసిందే. వీరిలో జైషేమహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్​ కూడా ఉన్నాడు.

Read More

ముగ్గురు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని కుల్గామ్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఆ ముగ్గురు జైషే మహ్మద్‌ టెర్రర్‌‌ గ్రూప్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి ఐఈడీ ఎక్స్‌పర్ట్‌ అని పోలీసులు అన్నారు. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించిన సెక్యూరిటీ ముగ్గుర్ని మట్టుబెట్టారు. పాకిస్తాన్‌ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్‌తో చాలా ఎటాక్స్‌కు ప్లాన్‌ చేస్తున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌‌లో హతమైన వలీద్‌ అనే టెర్రరిస్టు […]

Read More

రెచ్చిపోయిన ఉగ్రవాదులు

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ నేతను కాల్చిచంపారు. జమ్ముకశ్మీర్​లోని బందిపోర్​లో బీజేపీ నేత వసీమ్​ కుటుంబం నివాసం ఉంటున్నది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బీజేపీ నేత కుటుంబం ఓ దుకాణం వద్ద కూర్చొని ఉన్నది. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూకలు అక్కడికి చొరబడి బీజేపీ నేత వసీమ్​, అతడి తండ్రి బషీర్​, సోదరుడు ఉమర్​ బషీర్​పై కాల్పులు జరిపారు. ఆ దుకాణం పోలీస్​స్టేషన్​కు సమీపంలో ఉన్నది. సమాచామందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని […]

Read More

మసూద్​ అహ్మద్​ భట్​ హతం

కశ్మీర్‌: హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ భ‌ట్‌ భ‌ద్ర‌తా ద‌ళాలు చేతిలో హతమయ్యాడు. ద‌క్షిణ క‌శ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో అహ్మ‌ద్ భ‌ట్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఉగ్రవాదులను హ‌త‌మార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్ర‌వాదరహిత’ జిల్లాగా మారిన‌ట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్‌ పోలీసులు‌, సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయని తెలిపారు. ఎన్‌కౌంట‌ర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్‌, రెండు తుపాకులు స్వాధీనం […]

Read More

ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని సొపోర్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కశ్మీర్‌లో పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కరోనా మహమ్మారితో దేశం పోరాడుతున్న వేళ.. ఉగ్రమూకలు భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Read More