Breaking News

హైదరాబాద్

సెక్రటేరియట్ పర్యవేక్షణకు కొత్త పోస్ట్​

సెక్రటేరియట్ పర్యవేక్షణకు కొత్త పోస్ట్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సూపర్ న్యూమరరీ పోస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. రిటైర్డ్ ఇంజనీర్ సత్యనారాయణను ఆ పోస్టులో నియమించింది. ఏడాది పాటు లేదా పని పూర్తయిన తర్వాత ఈ సూపర్ న్యూమరరీ పోస్ట్ లాప్స్ కానుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం రాత్రి ప్రభుత్వం జారీచేసింది. ఇప్పటికే నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను ఖరారుచేశారు. సెక్రటేరియట్ […]

Read More
తెలంగాణలో 1,682 కరోనా కేసులు

తెలంగాణలో 1,682 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,682 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 93,937 మొత్తం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 711కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల నుంచి కోలుకుని 2,070 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 72,202కు చేరింది. ప్రస్తుతం […]

Read More
తెలంగాణలో 894 పాజిటివ్​కేసులు

తెలంగాణలో 894 పాజిటివ్ ​కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 894 కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 92,255 కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా బారినపడి 703 మంది చనిపోయారు. చికిత్స అనంతరం 2,006 మంది ఆస్పత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 70,132 కు చేరింది. 24 గంటల్లో 8,794 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం […]

Read More
దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ర్టంలో ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో చెరువులు, కుంటలు, జ‌ల‌వ‌న‌రులు నీటిమ‌య‌మ‌య్యాయి. న‌దులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల నుంచి అధికారులు ఐదువేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ములుగు జిల్లాలోని రామ‌న్నగూడెం పుష్కరఘాట్ వ‌ద్ద గోదావ‌రి నీటిమట్టం 9.90 మీటర్లకు చేరింది. నదికి స‌మీపంలోని ఏటూరునాగ‌రం గ్రామంలోని లోత‌ట్టు ప్రాంతాల నుంచి అధికారులు దాదాపు వెయ్యి మందిని త‌ర‌లించారు. లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోవ‌డంతో […]

Read More
నిరాడంబరంగా ఇండిపెండెన్స్​డే

నిరాడంబరంగా ఇండిపెండెన్స్​ డే

సారథి న్యూస్​టీం: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సెల్యూట్​చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అసెంబ్లీ అవరణలో నిర్వహించిన వేడుకల్లో స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి కలెక్టరేట్​లో జరిగిన సంబరాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేట కలెక్టరేట్​లో జరిగిన వేడుకల్లో మంత్రి జి.జగదీశ్వర్​రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్​లో […]

Read More
దిగొచ్చిన గోల్డ్ రేటు

దిగొచ్చిన గోల్డ్ రేటు

సారథి న్యూస్​, హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు కొన్ని రోజులుగా పైపైకి అందకుండాపోతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్​ లో తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3,350 క్షీణించడంతో రూ. 54,680కు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,010 తగ్గడంతో రూ.50,130కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.50 పెరగడంతో రూ.72,550కు చేరింది. ఇలా రెండు, మూడు రోజులుగా గోల్డ్ ధరలు […]

Read More
రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు

రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు

సారథి న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో రూ.16.30 కోట్ల వ్యయంతో ఆరు థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ మేయర్​బొంతు రామ్మోహన్​వెల్లడించారు. బుధ‌వారం ఉప్పల్​ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో క‌లిసి కాప్రా స‌ర్కిల్‌లో పరిధిలో పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్​బీ నగర్​జోన్ పరిధిలో రూ.29.25 కోట్ల అంచనా వ్యయంతో 13 థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ థీమ్ పార్కుల‌లో యోగా, వాకింగ్ ట్రాక్‌, ఓపెన్ జిమ్‌లు ఉంటాయన్నారు. ఢిల్లీ, […]

Read More
తెలంగాణలో 1,897 కేసులు

తెలంగాణలో 1,897 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,897 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 84,544 నమోదైంది. తాజాగా కరోనా బారినపడి 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 654కు చేరింది. 24 గంటల్లో 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇలా ఇప్పటివరకు 6,65,847 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇదిలాఉండగా, కరోనా నుంచి కొత్తగా 1920 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వ్యాధిబారి నుంచి […]

Read More