Breaking News

సిద్దిపేట

అక్కన్నపేట బీజేవైఎం అధ్యక్షుడిగా కార్తీక్

అక్కన్నపేట బీజేవైఎం అధ్యక్షుడిగా కార్తీక్

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మండలాధ్యక్షుడిగా కొయ్యడ కార్తీక్ ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పదవి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్క్షతలు తెలిపారు. కార్తీక్ ఎన్నిక పట్ల హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్​ చాడ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, అక్కన్నపేట మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, బీజేపీ సీనియర్ […]

Read More
ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

సారథి న్యూస్, హుస్నాబాద్: భూతగాదాల్లో ఫిర్యాదు, ప్రతివాది తప్ప మూడో వ్యక్తిపై జోక్యం చేసుకుంటే ఆ వ్యక్తిపై పీడీయాక్డు కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారుతో చేర్యాల సర్కిల్ ఆఫీసులో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ, మద్దూర్, చేర్యాల, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి […]

Read More
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ, స్థానిక ఆర్డీవో కార్యాలయల్లో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలో ఉండి కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ […]

Read More
మంత్రి హరీశ్​రావుకు కరోనా పాజిటివ్​

మంత్రి హరీశ్​రావుకు కరోనా పాజిటివ్​

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను విడిచిపెట్టడం లేదు. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు చేరిపోయారు. తనకు కోవిడ్​19 నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్​గా తేలిందని, గత కొన్నిరోజుల నుంచి తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్​లో ఉండాలని ఈ మేరకు ఆయన ట్విట్టర్​ ద్వారా కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యవంతంగానే ఉన్నానని తెలిపారు.కాగా, ఇదివరకే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, ఈనెల […]

Read More
ఆస్పత్రిని ఓపెన్​ చేయండి.. సార్లూ!

ఆస్పత్రిని ఓపెన్​ చేయండి.. సార్లూ!

బాలారిష్టాల్లో రామవరం పీహెచ్ సీ ఆస్పత్రి భవనం కట్టించారు.. వదిలేశారు మందుబాబులకు అడ్డాగా మారిన వైనం సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రజలందరికీ వైద్యం అందించాలనే సంకల్పంతో ఆస్పత్రులను నిర్మించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం శివారులో 2014 మార్చి 1న వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ(ఎన్ఆర్ హెచ్ఎం) […]

Read More
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు

సారథి న్యూస్, మెదక్: ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా రోడ్ల పరిస్థితిపై హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కోతకు గురయ్యాయన్నారు. ఆర్అండ్ బీ అధికారులు అప్రమత్తంగా ఉండి మరమ్మతు పనులు‌ చేపట్టాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన, శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన పనులను గుర్తించాలన్నారు. జీవోనం.2 కింద మరమ్మతు పనులు‌ తక్షణమే చేపట్టాలని […]

Read More
గల్లంతైన లారీడ్రైవర్ డెడ్​బాడీ లభ్యం

గల్లంతైన లారీడ్రైవర్ డెడ్​బాడీ లభ్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ సమీపంలో ఈనెల 15న మోయతుమ్మెదవాగులో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ డెడ్​బాడీ శనివారం లభించింది. నీటి ప్రవాహానికి బస్వాపూర్ శివారులోని వాగు ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గత శనివారం నీటిఉధృతిలో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ గా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీసీ మహేందర్ పరిశీలించారు.బస్వాపూర్ గ్రామస్తుల చేయూతలారీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయమందించానే సంకల్పంతో బస్వాపూర్ గ్రామానికి చెందిన […]

Read More
రాకపోకలకు తాత్కాలిక బ్రేక్​

రాకపోకలకు తాత్కాలిక బ్రేక్​

సారథి న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా అల్వాల్ గ్రామ శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా సిద్దిపేట, అల్వాల్ వైపునకు వెళ్లే రోడ్డును దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్, మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్ తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నందున ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గ్రామాల సర్పంచ్​లు, రెవెన్యూ అధికారులతో ప్రతిరోజు మాట్లాడుతున్నామని వివరించారు.

Read More