Breaking News

మెదక్

నకిలీ సీడ్స్ అమ్మితే కేసులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్​ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు […]

Read More

ఆశలు చిగురించే

సారథి న్యూస్, మెదక్: తొలకరి వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో మృగశిర కార్తె ఆరంభం నుంచే వానలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆశలు చిగురించాయి. సకాలంలో చినుకు పలకరించి నేలతల్లి మెత్తబడడంతో రైతులు వానాకాలం పంట సాగుకు ఉపక్రమించారు. దుక్కులు దున్నుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరి సాగు చేసే రైతులు నారుమళ్లు పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సొసైటీలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద సందడి నెలకొంది. […]

Read More

మెదక్ ఎస్ఈగా కనకరత్నం

సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా కనకరత్నం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన వేణుమోహన్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్ ఈఈగా పనిచేస్తున్న కనకరత్నంకు ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చీఫ్ ఇంజనీర్(ఈఎన్​సీ) ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు మెదక్ పట్టణంలోని పంచాయతీరాజ్ సర్కిల్ ఆఫీస్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కనకరత్నం గతంలో మెదక్ జిల్లాలో […]

Read More

జైనుల నెలవు.. పార్శ్వీనాథుడి కొలువు

సారథి న్యూస్, మెదక్: జైనమతం గురించి ప్రస్తావనకు రాగానే ఠక్కున స్ఫురణకు వచ్చేది కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగోళా, మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌‌.. ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన జైన మందిరాలు కొలువై ఉన్నాయి. ఇపుడు మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ జైనమందిరం సైతం జైనులకు ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. చారిత్రక నేపథ్యం 11వ శతాబ్దంలో ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలోని పలు ప్రాంతాలు కళ్యాణి చాళుక్యుల ఏలుబడిలో ఉండేదని చరిత్ర […]

Read More
250 పేద కుటుంబాలకు సాయం

250 పేద కుటుంబాలకు సాయం

సారథి న్యూస్, మెదక్: లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ 13వ వార్డు లో 250 కుటుంబాలకు రూ.మూడు లక్షల నగదుతో నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూప్రాన్ […]

Read More
దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

సారథి న్యూస్, నర్సాపూర్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం మించిన వినియోగించుకోవాలని, దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈసారి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఏఈవో ఆధ్వర్యంలో ధాన్యం క్వాలిటీ చెక్ చేసి కొంటామన్నారు. కూపన్ల […]

Read More