Breaking News

కర్నూలు

ధ్యాన్‌చంద్‌ జీవితం.. స్ఫూర్తిదాయకం

ధ్యాన్‌చంద్‌ జీవితం.. స్ఫూర్తిదాయకం

సారథి న్యూస్​, కర్నూలు: హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ గొప్పక్రీడాకారుడని, ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకుడిగా నిలిచారని సెట్కూరు సీఈవో టి.నాగరాజ నాయుడు కొనియాడారు. ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలోని ఔట్‌ డోర్‌ మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు సెట్కూరు సీఈవో టి. నాగరాజ నాయుడు, చీఫ్‌ కోచ్‌ నటరాజ్‌ రావు, అసోసియేన్‌, వ్యాయామ ఉపాధ్యాయు, అధ్యాపకులు, క్రీడాభిమానులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి హాకీ క్రీడాకారుడు […]

Read More
ఇంటిస్థలం కబ్జాచేశారు.. న్యాయం చేయండి

ఇంటిస్థలం కబ్జాచేశారు.. న్యాయం చేయండి

సారథి న్యూస్, కర్నూలు: ముఖ్యమంత్రి డాక్టర్​ వైఎస్‌ రాజశేఖర్​ రెడ్డి హయాంలో నగర శివారులోని వెంకాయపల్లె సమీపంలో తమకు పంపిణీ చేసిన ఇంటిస్థలాన్ని కొందరు కబ్జాచేశారని, మీరే తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ ఎదుట మొరపెట్టుకున్నారు. శనివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఇళ్లస్థలాలను కబ్జాచేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని, న్యాయం జరిగేలా చూస్తానని బాధితుకు హామీ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి ఆశయ సాధనకు కృషిగిడుగు రామ్మూర్తి […]

Read More
బాబు.. దళితులపై ప్రేమెందుకు..?

బాబు.. దళితులపై ప్రేమెందుకు..?

సారథి న్యూస్, కర్నూలు: దళితుల అభ్యున్నతికి అడుగడుగునా అడ్డుపడే మాజీ సీఎం చంద్రబాబు.. ఉన్నట్టుండి దళితులపై ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారని లీడర్స్‌ యూత్‌ సొసైటీ అధ్యక్షు మాదారపు కేదార్​నాథ్​ప్రశ్నించారు. తన హయాంలో దళితులపై దాడులు చేయించడంతోపాటు అవమానపరిచేలా మాట్లాడిన వ్యక్తి.. ప్రతిపక్షంలో ఉన్నందుకు వారిపై కపటప్రేమ చూపుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్​సీపీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. ఓర్వలేకే చంద్రబాబు అడ్డుపడ్డారని గుర్తుచేశారు. ఇలాగే చేస్తే ఆయనకు […]

Read More
సీఐ శివారెడ్డికి డీఎస్పీగా ప్రమోషన్​

సీఐ శివారెడ్డికి డీఎస్పీగా ప్రమోషన్​

సారథి న్యూస్, కర్నూలు: పోలీసుశాఖలోని (సీఐడీ) కర్నూలు ప్రాంతీయ ఫింగర్ ప్రింట్ బ్యూరో సీఐగా పనిచేస్తున్న శివారెడ్డికి డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్​ఫక్కీరప్పను జిల్లా పోలీసు ఆఫీసులో కలిసి బొకే అందజేశారు.

Read More
గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు నగరంలో ఈనెల 30న జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగం, పోలీస్, ఫిషరీస్, విద్యుత్ అధికారులు, నగర గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులతో కలిసి వినాయక్ ఘాట్ ను పరిశీలించారు. నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్ వద్ద ఉన్న మెట్లకు మరమ్మతు పనులు చేయాలని సూచించారు. కమిషనర్ […]

Read More
‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా లాక్​డౌన్​సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కర్నూలు నగర పోలీసులకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్నూలు డిప్యూటీ జనరల్ మేనేజర్​ప్రకాశ్​ను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ రామ్మోహన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, ఎఆర్ డీఎస్పీ ఇలియాజ్ బాషా, ఆర్ఐ లు సురేంద్రరెడ్డి, వెంకటేశ్వర్ రావు, వెంకటరమణ పాల్గొన్నారు.

Read More
ఘనంగా మదర్​ థెరిస్సా జయంతి

ఘనంగా మదర్​ థెరిస్సా జయంతి

సారథి న్యూస్, కర్నూలు: మాతృమూర్తి మదర్ ​థెరిస్సా జయంతి సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్ లో బీఆర్​కే ఫౌండేషన్, లయన్స్​క్లబ్​ వారి ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ కే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లెద్దుల రామకృష్ణ, ఆనంద్ రావు, అడ్వకేట్ బొల్లెద్దుల సాయిపవన్ కాంత్, మాజీ కార్పొరేటర్ నాగన్న, సత్యం, రాజశేఖర్ పాల్గొన్నారు.

Read More
‘కృష్ణాజలాల్లో రాయలసీమకు అన్యాయం’

‘కృష్ణాజలాల్లో రాయలసీమకు అన్యాయం’

సారథి న్యూస్​, నంద్యాల(కర్నూలు): కృష్ణానది జలాల్లో రాయలసీమకు తీవ్రఅన్యాయం జరుగుతోందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక నంద్యాల పట్టణంలోని రామకృష్ణ విద్యాలయంలో జేఏసీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తుంగభద్ర, కృష్ణానది జలాల్లో ఇంతవరకు పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులు జరగలేదన్నారు. నీటి కేటాయింపులు ఉన్న గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోనం.203 పేరుతో రాయలసీమను […]

Read More