Breaking News

Month: August 2024

బెంగళూరులో ‘స్టోగో ఫెస్ట్’

బెంగళూరులో ‘స్టోగో ఫెస్ట్’

బెంగళూరు: జాతీయ స్థాయిలో పేరొందిన టెక్ ఫెస్ట్ ‘స్టోగో ఫెస్ట్ 2024’ ఈసారి బెంగళూరులో జరగనుంది. డిసెంబర్ 9, 10 తేదీల్లో నగరంలోని ఆర్ఆర్ విద్యాసంస్థ క్యాంపస్‌లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు జయేష్, లిండా వివరించారు. ‘అత్యాధునిక సాంకేతిక వినియోగం.. మానవాభివృద్ధి’ ప్రధాన లక్ష్యంగా ఈ ఫెస్ట్ ప్రతి ఏడాది ఒక్కొక్క రాష్ట్రంలో జరగనుంది. కాగా, ఈ ఏడాది పిల్లల సంరక్షణలో కృత్రిమమేథ, రోబోటిక్ వినియోగం’అన్న థీమ్ ను అనుసరించి ఈ స్టోగో ఫెస్ట్ […]

Read More
గ్రామాల నుంచి బీఎస్పీని తరిమికొట్టాలి

గ్రామాల నుంచి బీఎస్పీని తరిమికొట్టాలి

ఎమ్మార్పీఎస్​ నాగర్​ కర్నూల్​ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: ఎస్సీ వర్గీకరణను సమర్థించే ప్రతి మాదిగ బిడ్డ గ్రామాల నుండి బీఎస్పీని తరిమికొట్టాలని ఎమ్మార్పీఎస్​ నాగర్​ కర్నూల్​ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల పార్టీ అనుకున్నాం కానీ అది మనపార్టీ కాదు అగ్రకులాలకు కొమ్ముకాస్తున్న పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ బీఎస్పీ భారత్​ బంద్​ నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.బీఎస్పీ నిజస్వరూపాన్ని తెలుసుకుని […]

Read More
ఇండ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు

ఇండ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఇప్పుడిప్పుడే నిండుగా ప్రవహిస్తున్నాయి. భారీగా వానలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బిజినేపల్లి పోలీసులు పరిసర గ్రామాల ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఏ పని లేకుండా బయటికి రావొద్దని సూచించారు. ‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా పాతబడ్డ […]

Read More