Breaking News

Year: 2022

అందరి కృషితో అభివృద్ధి

​అందరి కృషితో అభివృద్ధి

యువత కోసంకొత్త జాతీయ విద్యా విధానం అగర్తలాలో ప్రధాని నరేంద్రమోడీ అగర్తలా: భారత్​అందరి కృషితో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు ప్రాథమిక సౌకర్యాల కోసం తహతహలాడుతున్నాయి, ఈ అసమతుల్య అభివృద్ధి మంచిది కాదన్నారు. మంగళవారం త్రిపురలోని అగర్తలాలో ఆయన పర్యటించారు. రూ.450 కోట్లతో నిర్మించిన మహారాజా బిర్‌ బిక్రమ్‌ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి […]

Read More
ఉద్యోగులకు మానసిక క్షోభ

ఉద్యోగులకు మానసిక క్షోభ

  • January 5, 2022
  • Comments Off on ఉద్యోగులకు మానసిక క్షోభ

317జీవోను తక్షణమే రద్దుచేయాలి నిర్బంధ బదిలీలు మంచిది కాదు సర్వీస్ రూల్స్‌ వెంటనే మార్చండి బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ కోఆర్డినేటర్​ డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  సామాజిక సారథి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుళ్లు జీవోనం.317తో స్వరాష్ట్రంలోనే తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, తక్షణమే ఆ జీవోను రద్దుచేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్​కో ఆర్డినేటర్, రిటైర్డ్​ఐపీఎస్ అధికారి డాక్టర్​ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉద్యోగుల విభజన, […]

Read More
ఢిల్లీలో బిజీ బిజీ

ఢిల్లీలో బిజీబిజీ

  • January 5, 2022
  • Comments Off on ఢిల్లీలో బిజీబిజీ

ఏపీలో నవోదయ స్కూళ్లు ఏర్పాటు చేయండి కోస్తా తీరంలో నాలుగులేన్ల రోడ్లు నిర్మించండి కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్​ వినతి న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏపీ సీఎం జగన్​ రెండో రోజు పర్యటన బిజీబిజీగా సాగింది. సోమవారం ప్రధానితో సమావేశమైన ఆయన మంగళవారం కేంద్ర మంత్రులను కలిసి వివిధ ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. రాష్ట్రంలో నవోదయ పాఠశాలల ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు బ్జడెట్‌లో నిధులు, నూతన విద్యావిధానం అమలుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో […]

Read More
బీజేపీ నిరసన

బీజేపీ నిరసన

పాల్గొన్న పార్టీ చీఫ్ ​జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు ర్యాలీ బండి సంజయ్ ​అరెస్ట్​ ను ఖండించిన నేతలు సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ కు నిరసనగా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు బీజేపీ నాయకులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ […]

Read More
కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడం

కేసీఆర్​ తాటాకు చప్పుళ్లకు భయపడం

  • January 5, 2022
  • Comments Off on కేసీఆర్​ తాటాకు చప్పుళ్లకు భయపడం

ఎంపీ బండి సంజయ్‌ కార్యాలయాన్ని.. సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సామాజికసారథి, కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు ఎందుకు దాడిచేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్‌ కార్యాలయాన్ని కిషన్‌రెడ్డి మంగళవారం ఆయన పరిశీలించారు. జీవో317ను రద్దుచేయాలని డిమాండ్​చేస్తూ బండి సంజయ్​చేపట్టిన జాగరణ దీక్ష సందర్భంగా ఆయనను అరెస్ట్​చేసే క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు డోర్లు, తలుపులను విరగ్గొట్టి ఆయనను తీసుకెళ్లారు. దీంతో ధ్వంసమైన డోర్లు, ఫర్నీచర్‌, సామగ్రిని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పరిశీలించారు. […]

Read More
వర్క్‌ ఫ్రమ్‌ హోం

వర్క్‌ ఫ్రమ్‌ హోం

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు 50శాతం మంది ఇంటినుంచి పనిచేసేలా అనుమతి వీడియో కాన్ఫరెన్స్​ల నిర్వహణకు ప్రాధాన్యం కరోనా, ఒమిక్రాన్​వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం ఖరగ్ పూర్​ఐఐటీలో 60 మందికి కరోనా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కొవిడ్​పాజిటివ్​ న్యూఢిల్లీ/చండీగఢ్: దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు […]

Read More
మెడికోలపై వేటు

మెడికోలపై వేటు

సూర్యాపేట ర్యాగింగ్‌ ఘటనపై సర్కారు సీరియస్‌ ఆరుగురు వైద్యవిద్యార్థులపై కేసు నమోదు సామాజికసారథి, సూర్యాపేట: సూర్యాపేట మెడికల్‌ కాలేజీలో జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ర్యాగింగ్‌ బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు మెడికోలను  సస్పెండ్‌ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు కాలేజీ హాస్టల్‌ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ర్యాగింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్‌ రావు విచారణకు ఆదేశించిన […]

Read More
ఢిల్లీలో వీకెండ్‌ కర్ఫ్యూ

ఢిల్లీలో వీకెండ్‌ కర్ఫ్యూ

శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా.. ఉద్యోగులకు వర్క్​ఫ్రంహోం వెసులుబాటు కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరింత అలర్ట్‌ అయింది. వీకెండ్‌ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలారాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే కీలక నిర్ణయం తీసుకున్నది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం […]

Read More