Breaking News

Month: September 2022

ఇంటింటా తీరని విషాదగాథ

ఇంటింటా తీరని విషాదగాథ

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో ఆపరేషన్​ వికటించి నలుగురి మృతి అసలే పేద కుటుంబాలు.. అంతులేని దు:ఖం మహిళల కుటుంబాలను పరామర్శించిన బీఎస్పీ నేతలు రూ.50లక్షల ఎక్స్​గ్రేషియా, రెండెకరా భూమి ఇవ్వాలని డిమాండ్​ సామాజికసారథి, ఇబ్రహీంపట్నం: అసలే పేద కుటుంబాలు.. కూలీ పనికిపోతేనే కడుపునిండేది. అలాంటి మహిళలను మాయదారి ఆపరేషన్ పొట్టనపెట్టుకున్నది. చనిపోయిన నలుగురిలో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. వారి పిల్లలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో […]

Read More
బిజినేపల్లిలో మాయదారి మల్లిగాడు

బిజినేపల్లిలో మాయదారి మల్లిగాడు

నకిలీ కాల్ లెటర్ తో నిరుద్యోగికి టోకరా చాలా మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు దళిత బంధువులో పలువురికి ట్రాక్టర్లు ఇప్పిస్తానని మోసం పడిగాపులు గాస్తున్న బాధితులు సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో ఓ మాయదారి మల్లిగాడు నిరుద్యోగులను నిలువునా ముంచాడు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని ఉత్తుత్తి కాల్​లెటర్​ఇచ్చి ఉడాయించాడు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. బాధితుడి కథనం.. బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ గౌడ్ చిన్న చిన్న దందాలు […]

Read More