ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి నలుగురి మృతి అసలే పేద కుటుంబాలు.. అంతులేని దు:ఖం మహిళల కుటుంబాలను పరామర్శించిన బీఎస్పీ నేతలు రూ.50లక్షల ఎక్స్గ్రేషియా, రెండెకరా భూమి ఇవ్వాలని డిమాండ్ సామాజికసారథి, ఇబ్రహీంపట్నం: అసలే పేద కుటుంబాలు.. కూలీ పనికిపోతేనే కడుపునిండేది. అలాంటి మహిళలను మాయదారి ఆపరేషన్ పొట్టనపెట్టుకున్నది. చనిపోయిన నలుగురిలో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. వారి పిల్లలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో […]
నకిలీ కాల్ లెటర్ తో నిరుద్యోగికి టోకరా చాలా మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు దళిత బంధువులో పలువురికి ట్రాక్టర్లు ఇప్పిస్తానని మోసం పడిగాపులు గాస్తున్న బాధితులు సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఓ మాయదారి మల్లిగాడు నిరుద్యోగులను నిలువునా ముంచాడు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని ఉత్తుత్తి కాల్లెటర్ఇచ్చి ఉడాయించాడు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. బాధితుడి కథనం.. బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ గౌడ్ చిన్న చిన్న దందాలు […]