Breaking News

Day: April 12, 2022

సీసీ కెమెరాలకు రూ.లక్ష విరాళం

సీసీ కెమెరాలకు రూ.లక్ష విరాళం

సామాజికసారథి, వెల్దండ: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు టీఆర్ఎస్ వెల్దండ మండలాధ్యక్షుడు, సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణతో మంగళవారం స్థానిక పోలీస్​స్టేషన్​లో సీఐ రామకృష్ణ, ఎస్సై నర్సింహులుకు రూ.లక్ష నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే సీసీ కెమెరాలతో గుర్తించవచ్చని, ఒక్క సీసీకెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీఐ రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం విరాళం అందజేసిన వారిని […]

Read More
హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం

హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం

సామాజికసారథి, వెల్దండ: హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం చాటుకున్నారు. వైద్యవిద్యార్థినికి కొండంత సాయం అందించారు. ప్రజల రక్షణంలోనే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంటామని నిరూపించారు. ఇటీవల వెల్లడించిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సంపాదించిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ ఫ్రాంక్లిన్, అలివేలు దంపతుల కూతురు సృజన వైద్యచదువులకు చేయూతను అందించారు. నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శేఖర్ సోమవారం తనవంతు సహాయంగా ఎస్సై నర్సింహులుతో కలిసి సదరు […]

Read More
వంగ శరత్ బాబు ఇకలేరు

వంగ శరత్ బాబు ఇకలేరు

నాగర్​కర్నూల్ మాజీ సర్పంచ్ కన్నుమూత సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీసర్పంచ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంగ శరత్ బాబు సోమవారం రాత్రి హైదరాబాద్​లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధిపడుతూ కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నారు. నాగర్ కర్నూల్ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కుటుంబానికి చెందిన మాజీఎమ్మెల్యే వీఎన్ గౌడ్ రెండవ కుమారుడైన శరత్ బాబు మున్సిపాలిటీ ఏర్పడకముందు నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీకి […]

Read More