Breaking News

Day: December 6, 2021

శభాష్.. శివ!

శభాష్.. శివ!

యువకుడి సేవాస్ఫూర్తి సొంత ఖర్చుతో రోడ్డుపై గుంతల పూడ్చివేత అభినందన తెలిపిన వాహనదారులు సామాజిక సారథి, వర్ధన్నపేట: నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నతాధికారులు వెళ్లే జాతీయ రహదారి అది. ప్రతిరోజూ వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన మార్గం. ఆ హైవేపై గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారాయి. ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవ్. ఎవరూ బాధ్యతగా ముందుకొచ్చి ఆ గుంతలను పూడ్చే ప్రయత్నమూ చేయలేదు. కానీ ఐనవోలు […]

Read More
అధిక ఫీజులు అరికట్టాలి : కేవీపీఎస్

అధిక ఫీజులు అరికట్టాలి : కేవీపీఎస్​

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి:  ప్రయివేట్​ పాఠశాలల్లో  అధిక ఫీజులను అరికట్టాలని కేవీపీఎస్​జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రిజమ్ పాఠశాలతో పాటు అన్ని ప్రయివేట్​ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేదలను నడ్డివిరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా యజమానులతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.  పాఠ్యపుస్తకాలు ఒకటి నుంచి పదో […]

Read More
నేలలపై అవగాహన

నేలలపై అవగాహన

సామాజిక సారథి, నార్కెట్ పల్లి: ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా దేశ్ పాండే ఫౌండేషన్ సంస్థల సభ్యులు నార్కట్ పల్లి మండలం మాండ్ర గ్రామంలోని రైతులకు నేలలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ సూర్యాపేట రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ భారత ప్రభుత్వ రంగ సంస్థ, దేశ్పాండే ఫౌండేషన్ సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక మోతాదులో ఎరువుల వినియోగిస్తే కలిగే నష్టాలపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ మహేష్ ఫౌండేషన్ సిబ్బంది […]

Read More
నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

సామాజిక సారథి, నల్లగొండ: మైనార్టీ ఉద్యగుల సమస్యలు పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ కో ఆర్డినేటర్ సయ్యద్ షౌకత్ అలీ ఖాన్ అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ  గెస్ట్ హౌస్ లో ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలతో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఉద్యగులకు, పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజన లేదని […]

Read More
లాడ్జిని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

లాడ్జిని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

  • December 6, 2021
  • Comments Off on లాడ్జిని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

 సామాజిక సారథి, జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల,  మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రాజధాని డీలక్స్ లాడ్జ్ ను ప్రారంభించిన ఎక్స్చేంజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్,  జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. లాడ్జ్ యజమాని సమత్ ఖాన్ మంత్రి, ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ   సంగీత నాటక చైర్మన్ బాద్మి శివకుమార్, జడ్చర్ల మున్సిపల్  చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ, వార్డు కౌన్సిలర్ చైతన్య చౌహాన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలది […]

Read More
సెలవురోజున కూలీపనిలో సబ్ రిజిస్టరార్

సెలవు రోజున కూలీపనిలో సబ్ రిజిస్ట్రర్

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: వ్యవసాయంపై మక్కువతో ఎప్పటిలాగే సెలవు రోజున సెల్క పనికి వెళ్ళారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆదివారం సెలవు రోజున ములుగు జిల్లా మాన్ సింగ్ తాండ పరిధి, భాగ్యతండాలో అలవాత్ బధ్యా, భుల్లి దంపతుల పత్తి చేనులో కూలీలతో కలిసి పత్తి (ఏరారు ) తీశారు. ఒక సాధారణ వ్యక్తిలా కూలీలతో కలిసి అన్నం తిన్నారు. ఎండనక, వానానక కాయకష్టం చేసుకొనే కర్షకులకు బాసటగా నిలుద్ధామని ములుగు,భూపాలపల్లి […]

Read More
తమిళనాడుకు చేరుకున్న మహాపాదయాత్ర

తమిళనాడుకు చేరుకున్న మహాపాదయాత్ర

  • December 6, 2021
  • Comments Off on తమిళనాడుకు చేరుకున్న మహాపాదయాత్ర

సామాజిక సారథి, సంగారెడ్డి:  సంగారెడ్డి నుంచి శబరిమలకు మహా పాదయాత్రలో భాగంగా ఆదివారం నెల రోజులు పూర్తయింది. గత నెల 6వ తేదీన కొక్కొండ శ్రీశైలం, సాహితి రాము గురుస్వాముల ఆధ్వర్యంలో సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తమిళనాడు రాష్టం  నమక్కల్ వరకు 850 కిలో మీటర్లు  పాదయాత్ర  పూర్తి చేసినట్లు శ్రీశైలం, రాము గురుస్వాములు తెలిపారు. ఈ నెల 15వ తేదీన శబరిమల ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంటామని పేర్కొన్నారు. ఈ […]

Read More
కాంగ్రెస్, బీజేపీకి రైతుల ప్రయోజనాలు పట్టవు

కాంగ్రెస్, బీజేపీకి రైతుల ప్రయోజనాలు పట్టవు

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు రైతుల ప్రయోజనాలు పట్టవని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం కేంద్రానికి సహకారం అందిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు మీల్లింగ్ ఎగుమతి అంతా ఎఫ్​సీఐ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు సివిల్ సప్లై శాఖ కేంద్రానికి లేఖ రాసినా కూడా […]

Read More