Breaking News

Month: November 2021

ధాన్యం పడికట్టుతో... దళారుల కనికట్టు...

ధాన్యం పడికట్టుతో… దళారుల కనికట్టు..

  • November 29, 2021
  • Comments Off on ధాన్యం పడికట్టుతో… దళారుల కనికట్టు..

కల్లాలబాట పట్టిన దళారులు సామాజిక సారథి, వెంకటాపురం:  ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పేరుకుపోతున్నాయి. అయితే ప్రభుత్వ కేంద్రాలు ప్రారంభించిన ఇంకా ఎక్కడా కొనుగోలు ప్రారంభించకపోవడంతో ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు దందాకు తెరలేపారు. నేరుగా కాంటాలతో కల్లాలబాట పట్టిన దళారులు. రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉన్నా […]

Read More
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

షోకాజ్ నోటీసు జారీ చేసిన వీడని నిర్లక్ష్యం ఈవో పనితీరుపై సర్వత్రా విమర్శలు  సామాజిక సారథి, పెద్దశంకరంపేట: గత జూలై 5వ తేదీన పల్లె ప్రగతి పనులను పరిశీలించడానికి పెద్ద శంకరంపేట మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా  కలెక్టర్ హరీష్ పెద్దశంకరంపేట పారిశుధ్యంపై పేట పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రత్యేకంగా 161జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రియాంక కాలనీలో మురికి కాలువలో నుండి మురికి నీరు రోడ్డుపై […]

Read More

టమాటా ధర కిలో రూ.40

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి:  నిన్న, మొన్నటి వరకు అందరికీ చుక్కలు చూపిన ట’మాంట’ ధర మార్కెట్ లో ఆదివారం దిగి వచ్చింది. రూ. 80 నుంచి వంద పలికిన ధర ఒక్కసారిగా దిగి వచ్చింది. నిన్నటి వరకు 25 కిలోల టమాటా బాక్స్ ధర రూ. వేయి నుంచి 1200 పలుకగా ఆదివారం కూరగాయల మార్కెట్లో రూ. 700 దిగువకు దిగివచ్చింది. దీంతో కిలో టమాట రూ. 40 పలికింది. ఇందుకు లోకల్ టమాట అధికంగా […]

Read More
ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు

ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు

  • November 29, 2021
  • Comments Off on ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు

సామాజిక సారథి, కామారెడ్డి: గుండెపోటుకు గురైన ఓ బాధితుడికి చికిత్స చేస్తుండగా వైద్యుడికీ గుండెపోటు వచ్చింది. దీంతో రోగి, వైద్యుడు ఇద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గాంధారి మండలం గుజ్జల్‌ తండాకు చెందిన ఓ వ్యక్తికి ఛాతి నొప్పి వచ్చింది. దీంతో అతడిని వెంటనే గాంధారిలోని ఓ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. బాధితుడికి చికిత్స చేస్తూ వైద్యుడూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. కాసేపటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Read More
బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

సామాజిక సారథి‌, తల్లాడ: రోడ్డు మరమ్మతుల్లో భాగంగా ప్రమాద నివారణ చర్యలు లోపించి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి శనివారం రాత్రి మియాపూర్ కు బయల్దేరిన కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద గుంతలు […]

Read More
సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి

సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి

సామాజిక సారథి, హైదరాబాద్‌: గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు. అనంతరం మరో ఇద్దరు కూలీలు లోపలికి దిగారు. అయితే వారు ఎంత సేపటికీ బయటకి రాలేదు. దీంతో మిగతా […]

Read More
మిర్చితోటలో సబ్ రిజిస్ట్రార్

మిర్చితోటలో సబ్ రిజిస్ట్రార్

  • November 29, 2021
  • Comments Off on మిర్చితోటలో సబ్ రిజిస్ట్రార్

రైతు కష్టాన్ని నమ్ముకొని జీవిస్తాడు సామాజిక సారథి, ములుగు:  భూమాతను అమ్మగా భావించి, కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతన్న జీవితం గొప్పదని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా అన్నారు. ఆదివారం సెలవు రోజున ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన మమిడిశెట్టి సాంబయ్య, వనమాల  దంపతుల మిరుపతోటలో కూలీలతో కలిసి మిరపకాయలు (ఎరారు) కోశారు. రోజంతా పని చేసినందుకు గాను రూ.200ల కూలీ డబ్బులు ఇచ్చారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ నాగరిక సమాజంలో వ్యవసాయం […]

Read More
వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సామాజిక సారథి, హాలియా: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షతో తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు రెండు రోజుల నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ లో చేపట్టిన రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ […]

Read More