Breaking News

Day: November 21, 2021

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..

  • November 21, 2021
  • Comments Off on గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..

సామాజిక సారథి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాలలో 13మంది విద్యార్థులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు మళ్లి నమోదు కావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయంలో విద్యార్థులు రెండు రోజులుగా కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. దీనిని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపల్ కొంత మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించారు. వారిలో 13మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పాఠశాలలోని మిగత విద్యార్థులను అప్రమత్తం […]

Read More
పెళ్లిలో సీఎంల సందడి

పెళ్లిలో సీఎంల సందడి

  • November 21, 2021
  • Comments Off on పెళ్లిలో సీఎంల సందడి

– ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు – స్పీకర్​ పోచారం మనవరాలు పెళ్లిలో –  కేసీఆర్, వైఎస్​ జగన్​ సందడి – హాజరైన ఇరురాష్ట్రాల ప్రముఖులు సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆదివారం శంషాబాద్‌లో జరిగిన ఈపెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ ​జగన్ ​మోహన్​రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ పక్కపక్కన […]

Read More
సీఎం కేసీఆర్ హస్తినబాట

సీఎం కేసీఆర్ హస్తినబాట

 ఢిల్లీకి చేరిన సీఎం కేసీఆర్‌  ప్రధాని మోడీని కలిసే అవకాశం సామాజిక సారథి, హైదరాబాద్‌ ప్రతినిధి: సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, గంగుల కమలాకర్, సీఎం సోమేశ్​కుమార్ ​ఉన్నారు. మూడు నాలుగు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశం ఉంది. వరి ధాన్యం ఎంత మేరకు కొంటారో వార్షిక లక్ష్యం చెబితేనే రాష్ట్ర రైతాంగానికి మార్గనిర్దేశం చేసేందుకు […]

Read More
ధరలు తగ్గించాలి

ధరలు తగ్గించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల జీవన, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఏఐడిడబ్ల్యూఏ) రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత అన్నారు. ఆదివారం కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి రైతు […]

Read More
41 ఏండ్ల తర్వాత ఒక్కటైన ఆత్మీయ బంధం

41 ఏండ్ల తర్వాత ఒక్కటైన ఆత్మీయ బంధం

సామాజిక సారథి, హుస్నాబాద్: 41 ఏండ్ల తర్వాత ఒక్కటైన ఆత్మీయ పూర్వ విద్యార్థులు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1979- 1980లో ఎస్ఎస్ఎసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు దశాబ్ధాల తర్వాత విద్యాభ్యాసం నుండి విద్యను బోధించిన గురువులను ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటూ, చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరుసుకున్నారు. అనంతరం అప్పటి జ్ఞాపకాలతో ఓ పుస్తకాన్ని ముద్రించి, […]

Read More
బ

అధైర్యపడొద్దు..అండగా ఉంటా

  • November 21, 2021
  • Comments Off on అధైర్యపడొద్దు..అండగా ఉంటా

– మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సామాజిక సారథి, ఇల్లంతకుంట: వలస కార్మికుల కుటుంబాలు అధైర్యపడొద్దు అండగా ఉంటామని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలలో కలిసి మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన 1) శ్రీరాముల రవిందర్ వృత్తిరీత్యా వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పొషించేవాడన్నారు. దినదినం కుటుంబ పోషన భారం కావడంతో ఆలీపిల్లలనొదిలి బతుకుదెరువు కోసం దుబాయ్ ప్రాంతానికి […]

Read More
ప్రశాంతంగా, పారదర్శకంగా వైన్ షాపుల కేటాయింపు

ప్రశాంతంగా, పారదర్శకంగా వైన్ షాపుల కేటాయింపు

– కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి:  ప్రశాంతంగా పారదర్శకంగా వైన్స్ షాపుల కేటాయించామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపపల్లి ఎక్స్ రోడ్డులోని ఎంబీఆర్ గార్డెన్ లో లక్కీడ్రాలో పాల్గొని మాట్లాడారు.  జిల్లా వ్యాప్తంగా 101 మద్యం దుకాణాలకు గాను 2,310 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అమిన్పూర్ మున్సిపాలిటీలోని  43 నెంబర్ దుకాణానికి అత్యధికంగా 53 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పటాన్ చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలలోని […]

Read More