Breaking News

Month: July 2021

శాంతియుతంగా బక్రీద్

శాంతియుతంగా బక్రీద్

సారథి, మానవపాడు: వచ్చే బక్రీద్, వినాయక చవితి పండుగలను ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్సై సంతోష్ సూచించారు. ఆదివారం మానవపాడు పోలీస్​స్టేషన్ ఆవరణలో ముస్లిం పెద్దలు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువకులతో శాంతిసమావేశం నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా అందరం కలిసి పండుగలను జరుపుకుందామని పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా ప్రార్థన స్థలాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్క్ ​ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. సోషల్ […]

Read More
ఆధునికత వైపు ‘సాగు’తున్నారు..

ఆధునికత వైపు ‘సాగు’తున్నారు..

వ్యవసాయంలో నూతన పద్ధతులు పెరిగిన యంత్ర పరికరాల వాడకం సారథి, రామడుగు: సంప్రదాయ సాగును వదిలి రైతులు ఆధునికత వైపునకు అడుగులు వేస్తున్నారు. కొత్త కొత్త పరికరాలతో వ్యవసాయ పనులు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అటు కూలీల కొరత తగ్గించుకోవడంతో పాటు ఇటు అధిక దిగుబడిని సాధిస్తూ లాభాల వైపు సాగుతున్నారు. నాట్లు వేసే యంత్రంతో కొందరు, వెదజల్లే పద్ధతిలో ఇంకొందరు, డ్రమ్ సీడర్ తో మరికొందరు.. ఇలా వరి సాగు పనులు చేపడుతున్నారు. […]

Read More
మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ చిత్రపటానికి క్షీరాభిషేకం

మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ చిత్రపటానికి క్షీరాభిషేకం

సారథి, చొప్పదండి: కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండలం చాకుంట రోడ్డుకు నిధులు సమకూర్చి అభివృద్ధి చేసినందుకు గానూ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గాలన్న చిత్రపటానికి బీజేపీ నాయకులు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెద్ది వీరేశం మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ సేవలను గ్రామస్తులు ఎప్పటికీ మరిచిపోరని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి జతంగి సురేష్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు పాలకుర్తి శ్రీకాంత్, బూత్ అధ్యక్షుడు […]

Read More
రాజన్న ఆలయ ఉద్యోగులకు పదోన్నతి

రాజన్న ఆలయ ఉద్యోగులకు పదోన్నతి

సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న అరుణ్, గుండి నరసింహమూర్తి, వెళ్ది సంతోష్ పర్యవేక్షకులుగా పదోన్నతులు పొందారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను ఆలయ ఈవో డి.కృష్ణప్రసాద్ అందజేశారు. ఉద్యోగ సంఘం వినతి మేరకు దీర్ఘకాలంగా ఉన్న ఖాళీపోస్టుల్లో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన ఈవో అధ్యక్షుడు చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Read More
సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలు

సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలు

సారథి, సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగానే సీటీ స్కాన్ ​వైద్యపరీక్షలు చేయనున్నారు. జిల్లా ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఇటీవలే సందర్శించి సీటీస్కాన్ పనిచేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలోనే వైద్యసేవలు పొందనున్నారు. సుమారు రూ.2.2 కోట్ల వ్యయంతో ఈ పరికరాన్ని అందుబాటులోకి […]

Read More
కుండపోత కురిసింది.. పెద్దవాగు పొంగింది

కుండపోత కురిసింది.. పెద్దవాగు పొంగింది

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీవర్షం కురిసింది. ముఖ్యంగా బిజినేపల్లి మండలంలో కుండపోత వాన దంచికొట్టింది. దీంతో మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరంతా పొంగిపారుతూ పాలెం పెంటోనీ చెరువుకు భారీగా నీరు చేరుతోంది. బిజినేపల్లి నుంచి వట్టెం వెళ్లే మార్గంలో బైక్​లు, చిన్న చిన్న వాహనాలు వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వాహనదారులు చుక్కలు చూశారు. వాగునీరు ఒక్కసారిగా వరద పారడంతో సమీపంలోని పంట పొలాలు కోతకు […]

Read More
పేకాట రాయుళ్ల అరెస్టు

పేకాట రాయుళ్ల అరెస్టు

సారథి, కొల్లాపూర్(పెద్దకొత్తపల్లి ): నాగర్​ కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్ పాముల గ్రామంలో పేకాట ఆడుతున్న 9మంది పేకాటరాయుళ్ల స్థావరాలపై దాడిచేసి అరెస్టు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. వారి నుంచి రూ.8,940 నగదు, అలాగే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. మున్ముందు గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.

Read More
‘ధరణి’తో ఆ బాధలు తీరినయ్​

‘ధరణి’తో ఆ బాధలు తీరినయ్

సారథి, రామడుగు: గతంలో మ్యుటేషన్ కోసం నెలల నుంచి ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ధరణి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని భూములను డిజిటలైజేషన్ చేయడం శుభపరిణామమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్​జిల్లా రామడుగు మండల తహసీల్దార్ ఆఫీసులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రైతులకు విశ్రాంతి గది, రక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రెనవేషన్ రూములను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు […]

Read More