Breaking News

Day: March 1, 2021

టీఎస్​పీఎస్​ఆఫీసు ముట్టడి

టీఎస్​పీఎస్సీ ​ఆఫీసు ముట్టడి

​సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వాస్తవ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ ​చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా యూత్​ కాంగ్రెస్​రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని జనవరి 28న మంత్రి కేటీఆర్​ప్రకటించి విధివిధానాలను విడుదల చేయలేదని, 1.32లక్షల ఉద్యోగాలను భర్తీచేశామని అబద్ధపు మాటలు చెబుతూ యువతను […]

Read More
ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం

సారథి న్యూస్​, యాచారం: బీఫ్​ తినేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టబొమ్మను ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో దహనం చేశారు. కేవీపీఎస్​ పిలుపుమేరకు కొత్తపల్లి గ్రామంలో భారీ ర్యాలీ తీసి రాజాసింగ్ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్​ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కావలి జగన్, ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గోరెటి రమేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిక్కుడు గుండాలు, ఎమ్మార్పీఎస్ […]

Read More
గోపాల్​రావు పేట సర్పంచ్​కు లీడర్​షిప్​అవార్డు

గోపాల్​రావు పేట సర్పంచ్​కు లీడర్​షిప్​ అవార్డు

సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలం గోపాల్​రావుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ ​సత్యప్రసన్నకు విజ్డమ్ ​ఆర్గనైజేషన్ ​ఆధ్వర్యంలో లీడర్​షిప్​ అవార్డును రాష్ట్రపతి అవార్డు గ్రహీత కొండా రవి అందజేశారు. ఈ అవార్డు రాకతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సత్యప్రసన్న అన్నారు. తన సేవాభావాన్ని గుర్తించిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read More
విద్యార్థుల వద్దకే టీచర్లు

విద్యార్థుల వద్దకే టీచర్లు

సారథి న్యూస్, రామడుగు: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా కారణంగా విద్యావ్యవస్థ సమూలంగా దెబ్బతిన్నది. దీంతో విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారింది. ఈ తరుణంలో పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు హోమ్ ట్యూషన్ ను ఆశ్రయిస్తున్నారు. అందులో భాగంగానే రామడుగు మండల కేంద్రంలో పిల్లలను హోమ్ ట్యూషన్ పంపించే క్రమంలో రోడ్డు దాటించడం ఇబ్బందిగా మారడం, సరైన సమయంలో పేరెంట్స్​ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల వద్దకే ఉపాధ్యాయులు స్వయంగా వచ్చి పాఠాలు […]

Read More