సారథి న్యూస్, బిజినేపల్లి: స్థానికంగా సరైన వసతులు లేవనే కారణంతో వనపర్తి, షాద్నగర్ లో కొనసాగుతున్న బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలుర పాఠశాల, నాగర్ కర్నూల్ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీని ఇదివరకు ఉన్న ప్రదేశాల్లోనే కొనసాగించాలని సీఎం కె.చంద్రశేఖర్రావు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంవో సెక్రటరీ కె.భూపాల్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులకు సరిపడా గదులు, వసతి సౌకర్యం లేదని గతేడాది బిజినేపల్లి స్కూలును వనపర్తికి, నాగర్కర్నూల్ […]
సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మాదిరిగానే వేములవాడ నియోజవర్గాన్ని అదే తరహాలో అభివృద్ధి చేస్తానని, ఈ రెండు నియోజకవర్గాలను తనకు రెండు కళ్లుగా భావిస్తానని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు యువతకు మినీ డెయిరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతనగర్ లో సకల వసతులతో ప్రారంభించిన జడ్పీ హైస్కూలు ఆయన ప్రారంభించారు. పదవులు రాజకీయాలు ఎన్నికల […]
గిరిజన గూడెల్లో పల్స్పోలియో చుక్కల మందు వేసిన వైద్యసిబ్బంది సారథి న్యూస్, వాజేడు: మారుమూల అటవీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని పెనుగోలు గుట్టపైకి దాదాపు 36 కి.మీ మేర కాలినడకన నడిచి వెళ్లారు వైద్యసిబ్బంది.. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేశారు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి మందులు ఇచ్చారు. అలాగే జ్వరం ఉన్న ఐదుగురి నుంచి రక్తనమూనాలు సేకరించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, స్టాఫ్ నర్స్ […]