Breaking News

Day: August 9, 2020

‘రైతువేదిక’లను వేగవంతం చేయాలి

‘రైతువేదిక’లను వేగవంతం చేయాలి

సారథి న్యూస్, రామాయంపేట: రైతువేదిక పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా అడిషనల్ ​కలెక్టర్​నగేష్ కాంట్రాక్టర్లకు సూచించారు. శనివారం నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదికలను నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా జరగాలని, నాణ్యతగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీఏవో పరశురాంనాయక్, ఏవో సతీశ్​ ఉన్నారు.

Read More
రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో శనివారం నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన బొమ్మన భిక్షపతి రూ.25వేలు, వడ్ల శ్రీనివాసులు రూ.44,వేలు, భూడాల దుర్గయ్య కు రూ.48వేల చొప్పున విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్, ఆకుల లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు […]

Read More
‘ఖేడ్’ కీర్తిని పెంచారు

‘ఖేడ్’ కీర్తిని పెంచారు

సారథి న్యూస్, నారాయణఖేడ్: అయోధ్య రామమందిరం భూమి పూజ ప్రోగ్రాంలో రాష్ట్రం నుంచి పిలుపును అందుకున్న ఏకైక వ్యక్తి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్​. భూమి పూజ అనంతరం ఆశ్రమానికి చేరుకున్న ఆయనను శనివారం నారాణయఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి కలిశారు. ఆశీస్సులు తీసుకుని శాలువాతో ఘనంగా సన్మానించారు. అయోధ్య వెళ్లొచ్చి నారాయణఖేడ్​ కీర్తిని పెంచారని కొనియాడారు. తర్వాత స్థానిక హనుమాన్ మందిరంలో ప్రత్యేకపూజలు చేశారు. హైందవ సంస్కృతి […]

Read More
నిరాడంబరంగా రానా, మిహికా పెళ్లి

నిరాడంబరంగా రానా.. మిహీకా పెళ్లి

ప్రముఖ నటుడు రానా, మిహీకాల పెళ్లి శనివారం రాత్రి రామానాయూడు స్టూడియోలో నిరాడంబరంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కొద్దిమంది బంధుమిత్రలు సమక్షంలో వివాహవేడకను నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు రానా, మిహికా జంట ఒక్కటయ్యారు. గత మే నెలలో తాను మిహీకా బజాజ్​ ప్రేమించుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంలో వివాహం ఖాయమైంది.

Read More