Breaking News

Month: July 2020

దళిత యువకుడి హత్యోదంతంపై విచారణ

సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం మర్రిపల్లిలో ఇటీవల దళిత యువకుడు కిరణ్ హత్యకు గురయ్యాడు. హత్యకు దారితీసిన ఘటనను సంబంధించిన వివరాలను శనివారం ఎమ్మార్పీఎస్​ అధినేత మందకృష్ణ మాదిగ తెలుసుకున్నారు. ఈ హత్యోదంతంపై న్యాయవాదులతో చర్చించారు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే వారితో మాట్లాడారు. ‘మాదిగ యువకుడు కిరణ్ హత్య కేసులో ఏసీపీ, సీఐ, రైటర్ కూడా నిందితులే, నిందితులకు సహకరించిన వారిని వదిలిపెట్టం. పోలీస్ అధికారులే ఉద్దేశపూర్వకంగా […]

Read More
సుశాంత్ చివరి చిత్రం.. రేటింగ్స్​ అదుర్స్​

సుశాంత్ చివరి చిత్రం.. రేటింగ్స్​ అదుర్స్​

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఎందరికో బాధను మిగిల్చింది. మరికొందరు బంధుప్రీతి అంటూ ఆయన మరణం వెనక చాలా కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు కూడా. సుశాంత్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటే అయినా మరణానికి ముందు సుశాంత్ హీరోగా సంజా సంఘీ హీరోయిన్ గా ముఖేష్ చాబ్రా దర్శకత్వంలో ‘దిల్ బేచారా’ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా నిన్న డిస్నీ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే […]

Read More
‘ఇంటింటా ఇన్నోవేటివ్’​కు దరఖాస్తు చేసుకోండి

‘ఇంటింటా ఇన్నోవేటివ్’​కు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్, మెదక్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్​జిల్లా కలెక్టర్​ఎం. ధర్మారెడ్డి శనివారం సూచించారు. పంద్రాగస్టు రోజున తయారుచేసిన ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందన్నారు. గ్రామీణ, విద్యార్థి, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలను ఆన్​లైన్​లో ప్రదర్శించవచ్చని సూచించారు. వివరాలను 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా ఈనెల 31వ తేదీ వరకు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు 83285 99157లో సంప్రదించాలని సూచించారు.

Read More
ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

సారథి న్యూస్, ఖమ్మం: క్రీడల్లో రాణించేలా ప్రతిరోజు సాధన చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. హైదరాబాద్ సిటీ, నిజామాబాద్​కు చెందిన 217 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు ఖమ్మం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏడునెలలుగా ట్రైనింగ్​ తీసుకుంటున్నారు. వారి మధ్య స్ఫూర్తిని పెంపొందించేలా రెండురోజుల పాటు ఖమ్మం సిటీపోలీస్ శిక్షణ కేంద్రంలో క్రీడాపోటీలు నిర్వహించారు. శనివారం నిర్వహించిన పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ తఫ్సీర్ ఇక్బాల్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. […]

Read More
ఓపెస్​స్కూలు స్టూడెంట్స్​పాస్​

ఓపెస్ ​స్కూల్​ స్టూడెంట్స్ ​పాస్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియట్​ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇటీవల టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన ప్రభుత్వం తాజాగా ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అందరికీ 35 మార్కులు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కరోనా దృష్ట్యా ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వరవర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదన […]

Read More
రాజస్థాన్​లో అదే ఉత్కంఠ

రాజస్థాన్​లో అదే ఉత్కంఠ

జైపూర్‌‌: రాజస్థాన్​లో రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్​, బీజేపీ పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గవర్నర్​తో కలిసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని కాంగ్రెస్ విమర్శించగా.. బీజేపీ ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. గవర్నర్‌‌ కల్‌రాజ్‌ మిశ్రాతో శనివారం బీజేపీ డెలిగేషన్‌ భేటీ అయింది. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌‌ను రాజ్యాంగ పరంగా పనిచేయకుండా కాంగ్రెస్‌ నేతలు […]

Read More
ప్లాస్మాను డొనేట్​ చేయండి

ప్లాస్మాను డొనేట్‌ చేయండి

హైదరాబాద్‌: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రోగుల ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్‌‌ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు మెగాస్టార్‌‌ శనివారం ట్వీట్‌ చేశారు. ‘కరోనాను జయించిన వారికి ఇదే నా అపీల్‌. రికవరీ అయిన​ వాళ్లు ముందుకు వచ్చి ప్లాస్మాను డొనేట్‌ చేయండి. ప్రాణాలను కాపాడండి. మహమ్మారి ప్రబలుతున్న వేళ ఇంత కంటే మానవత్వం ఇంకోటి లేదు. కరోనా వారియర్స్‌ ఇప్పుడు ప్రాణ […]

Read More
అయోద్యలో రామాలయం

ప్రపంచం గర్వించేలా రామాలయం

అయోధ్య : యావత్​ ప్రపంచం గర్వించేలా అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ పేర్కొన్నారు. శనివారం ఆయన అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని రామ మందిరం, హనుమాన్‌ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆగస్టు 5న జరగనున్న శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆ కార్యక్రమం గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయోధ్య దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. “ ప్రధాని మోడీ అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నారు. కచ్చితంగా అయోధ్యని దేశం, […]

Read More