Breaking News

Month: July 2020

కరోనా పాజిటివ్‌ .. జర్నలిస్ట్‌ సూసైడ్​

కరోనా పాజిటివ్‌.. జర్నలిస్ట్‌ సూసైడ్​

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన 34 ఏళ్ల జర్నలిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్‌ బిల్డింగ్‌ ఫోర్త్‌ ఫ్లోర్‌‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. హిందీ డైలీ ‘డైనిక్‌ భాస్కర్‌‌’ పేపర్‌‌లో పనిచేస్తున్న జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో భయపడిపోయిన ఆయన రెండు రోజుల నుంచి కొలీగ్స్‌, ఫ్రెండ్స్‌కు డిప్రెషన్‌ మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు. జర్నిలిస్టులు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, చాలా సార్లు […]

Read More
మోడీ ప్రభుత్వం మూడింటిలో ఫెయిల్‌

మోడీ ప్రభుత్వం మూడింటిలో ఫెయిల్‌

న్యూఢిల్లీ: అనేక విషయాల్లో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోడీ మూడు అంశాల్లో ఫెయిల్‌ అయ్యారని, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ స్టడీలో ఈ విషయం తేలిందని రాహుల్‌ గాంధీ అన్నారు. ‘ఫ్యూచర్‌‌ హెచ్‌బీఎస్‌ స్టడీస్‌ ఆన్‌ ఫెయిల్యూర్‌‌: 1. కొవిడ్‌ 19, 2,డీమానిటైజేషన్‌, 3. జీఎస్‌టీ అమలు’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. దాంతో పాటు మోడీ కరోనాపై మాట్లాడుతున్న […]

Read More

ఒ’మనే’శ్వరుడు.. వైభవ దేవుడు

ఒమాన్​లో ఏకైక శైవమందిరం లింగరూపంలో పరమశివుడు ప్రత్యేక పర్వదినాల్లో విశేషపూజలు దర్శించుకున్న భారత ప్రధాని మోడీ సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ దేశంలో ఒకే ఒక్క శైవ మందిరం మోతీశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఆ పరమ శివుడు లింగరూపంలో అత్యంత వైభవోపేతంగా విరాజిల్లుతున్నాడు. భక్తుల కోర్కెలు నెరవేర్చి కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. ప్రశాంతమైన వాతావరణం మధ్య అరేబియా మహాసముద్రం తీరాన, మనకు ఆ పరమశివుడు ఎంతో సుమనోహరంగా దర్శనమిస్తున్నాడు. ఆలయాన్ని కట్టించింది ఇండియన్లేసుమారు 125 ఏళ్ల క్రితం ఇండియాలోని […]

Read More
వందేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్స్ క్లోజ్‌

వందేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్స్ క్లోజ్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రెండు స్టేట్స్‌ బోర్డర్స్‌ క్లోజ్‌ చేసినట్లు విక్టోరియా ప్రీమియర్‌‌ డానియల్‌ అండ్రూవ్స్‌ చెప్పారు. మంగళవారం నుంచి బోర్డర్స్‌ పూర్తిగా క్లోజ్‌లో ఉంటాయన్నారు. న్యూ సౌత్‌ వేల్స్‌తో బోర్డర్స్‌ వందేళ్ల తర్వాత క్లోజ్‌ చేసినట్లు అధికారులు చెప్పారు. 1918–19లో స్పానిష్‌ ఫ్లూ సమయంలో బోర్డర్స్‌ క్లోజ్‌ చేశామని, ఇప్పుడు మళ్లీ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విక్టోరియా క్యాపిటెల్‌లో కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న […]

Read More

జగ్జీవన్​రామ్​ సేవలు చిరస్మరణీయం

సారథిన్యూస్​, రామగుండం: మాజీ ఉపప్రధాని జగ్జీవన్​రామ్​ సేవలు చిరస్మరణీయమని రామగుండం మున్సిపల్​ చైర్మన్​ ఉదయ్​కుమార్​ పేర్కొన్నారు. జగ్జీవన్​ రామ్​ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జగ్జీవన్​రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్​రామ్​ను ఆదర్శంగా తీసుకొని దళితులు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆల్​ఇండియా అంబేద్కర్​ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు, సంయుక్త కార్యదర్శి సతీశ్​, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన లింగయ్య, కాంగ్రెస్ నాయకుడు […]

Read More

పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

సారథిన్యూస్​, బిజినేపల్లి/రామడుగు: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధిక విద్యుత్​చార్జీలు వసూలుచేస్తూ పేదల నడ్డి విరుస్తున్నదని కాంగ్రెస్​పార్టీ నేతలు ఆరోపించారు. కరెంటు బిల్లులపెంపునకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నాగర్​కర్నూల్​​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సబ్​స్టేషన్​ వద్ద కాంగ్రెస్​ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని గుండి సబ్​స్టేషన్​ ఆవరణలోనూ కాంగ్రెస్​ నేతలు నిరసన చేపట్టారు. ధనికరాష్ట్రమంటు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు విద్యుత్​ చార్జీలు […]

Read More
అలా అయితేనే చేస్తా..

అలా అయితేనే చేస్తా..

సినిమాలతో పాటు సోషల్ మీడియాకి ఎప్పుడూ టచ్​లో నే ఉంటుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. టాలీవుడ్​లో టాప్ హీరోయిన్​గా చలామణీ అవుతున్న రష్మిక మందన్న ఏదైనా సినిమాకి సైన్ చేసే ముందు చాలా ఆలోచిస్తుందట. ఆ విషయాన్ని తన అభిమానితో చాట్ చేస్తున్నప్పుడు బైట పెట్టింది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ గ్యాప్​లో రష్మిక తన ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటోంది. ‘నేను ఏదైనా సినిమాలో నటించాలంటే […]

Read More
‘చిరుత’పిల్లకు బంఫర్​ ఆఫర్​

‘చిరుత’ పిల్లకు బంపరాఫర్

పూరీ జగన్నాథ్ సినిమా ‘చిరుత’లో నటించింది నేహా శర్మ. రామ్​ చరణ్ కు అది మొదటి సినిమానే అయినా తన ఫస్ట్ మూవీ మెగా హీరోతోనే జోడి కట్టింది నేహా. మొదటి సినిమాలోనే బోల్డ్ గా నటించిన నేహా నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాంతో నేహాకు టాలీవుడ్​ లో తిరుగుండదు అనుకున్నారంతా. కానీ అమ్మడి విషయంలో అది తారుమారు అయింది. తెలుగులో ఆశించిన ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. కానీ అక్కడ కూడా […]

Read More