Breaking News

Day: July 18, 2020

మావోయిస్టుల ఆటలు సాగనివ్వం

మావోయిస్టుల ఆటలు సాగనివ్వం

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు ప్రజలు ఎవరూ నక్సల్స్ కు సహకరించవద్దు వెంకటాపురం ఠాణాను సందర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి సారథి న్యూస్, వాజేడు(ములుగు),భద్రాద్రి కొత్తగూడెం: కొంతకాలంగా ములుగు జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు లేవని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు. తెలంగాణలో నక్సలైట్ల అరాచకాలు, ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. శనివారం ఆయన ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్​స్టేషన్​ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వారం రోజులుగా మావోయిస్టులు కదలికలపై అప్రమత్తమయ్యాం. కొన్నేళ్లుగా […]

Read More
పంజా విసిరిన కోవిడ్​–19

పంజా విసిరిన కోవిడ్​–19

ఏపీలో 4వేలకు చేరువలో కేసులు మొత్తం 44,609 పాజిటివ్​ కేసులు 24 గంటల్లో 52 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు చేస్తున్నా కొద్దీ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 3,963 కేసులు నమోదైనట్లు శనివారం అధికారులు హెల్త్ బులెటిన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 44,609కు చేరింది. 24 గంటల్లో వ్యాధిబారిన పడి 52 మంది చనిపోయారు. దీంతో మొత్తం […]

Read More
ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

జైపూర్‌‌: రాజస్థాన్‌లోని రాజకీయ నాయకుల ఫోన్‌లను కాంగ్రెస్‌ ట్యాప్‌ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఆడియో టేప్‌లు బయటికి రావడంపై సీబీఐ విచారణ జరిపించాలని కమలం పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టపరమైన సమస్య కాదా? ఫోన్‌ ట్యాపింగ్‌కు నిర్దేశిత ప్రామాణిక విధానాలు ఉన్నాయా? రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సమాధానం చెప్పాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా నిలదీశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఫోన్‌ […]

Read More
సీఎం చేస్తానని ప్రామిస్‌ చేస్తేనే..

సీఎం చేస్తానని ప్రామిస్‌ చేస్తేనే..

న్యూఢిల్లీ: పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటూ సొంతపార్టీ కాంగ్రెస్‌ పైనే తిరుగుబాటు చేసిన రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యేందుకు నిరాకరించారంట. తనను ఏడాదిలోపు సీఎం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారని, హామీ ఇచ్చే వరకు తాను భేటీ అయ్యేది లేదని తేల్చి చెప్పారని ప్రియాంకగాంధీకి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు. తనను సీఎంను చేస్తానని పబ్లిక్‌గా అనౌన్స్‌ చేయాలని పైలెట్‌ కోరారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి […]

Read More
ఫైనల్‌ ఇయర్​ఎగ్జామ్స్‌ రద్దుచేయండి

ఫైనల్‌ ఇయర్​ ఎగ్జామ్స్‌ రద్దుచేయండి

ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్‌ ఇయర్‌‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర మినిస్టర్‌‌ ఆదిత్యథాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఫైనల్‌ ఇయర్‌‌ స్టూడెంట్స్‌కు సెప్టెంబర్‌‌లో నిర్వహించనున్న పరీక్షలను రద్దుచేసేలా ఆదేశించాలని శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున పిటిషన్‌ వేశారు. స్టూడెంట్స్‌ ఫిజికల్‌ హెల్త్‌, మెంటల్‌ హెల్త్‌, యాంక్సైటీ, సేఫ్టీని పక్కన పెడుతోందని, అందుకే పరీక్షలు నిర్వహిచాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కరోనా నేషనల్‌ డిజాస్టర్‌‌. […]

Read More
భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. బెడిసికొట్టింది.. ‘ఇక లాభంలేదు.. నా భార్య గురించి నాకే తెలుసు.. నేనే నా భార్య కోపాన్న పోగొడుతాను’ అంటూ రంగంలోకి దిగాడు ఆ భర్త. ఇంతకీ ఏం చేశాడో తెలుసా? అయితే చదవండి. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. […]

Read More
‘డర్టీ’ హరి

‘డర్టీ’ హరి

నిర్మాత ఎంఎస్ రాజు ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి సంగతి తెలిసిందే. ఎంతోమంది హీరోలు.. హీరోయిన్లు.. టెక్నీషియన్లను ఆయన తెలుగు తెరకు పరిచయం చేశారు. అయితే ఆయన దర్శకుడిగానూ మారి తాజాగా తెరకెక్కించిన యూత్ ఫుల్ మోడ్రన్ ఏజ్ సినిమా ‘డర్టీ హరి’. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు యూత్ లో క్రేజీని పెంచాయి. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా కంటెంట్ ఉందని తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ మొదలైన దగ్గరినుంచి ఆద్యంతం వేడెక్కించే […]

Read More
లుక్ అదిరింది

లుక్ అదిరింది

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షిసిన్హా అంటే తెలియకున్నా ‘దబాంగ్’ హీరోయిన్ అంటే మాత్రం చాలా మంది గుర్తుపడతారు. అయితే సోనాక్షి ప్రధాన పాత్రలో నటించిన ‘భుజ్’ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ లుక్ తో హాట్ సోనాక్షి కాస్త ఐరెన్ లేడీగా చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, సంజయ్ దత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. […]

Read More