Breaking News

Day: July 2, 2020

వకీల్​సాబ్​లో తమన్నా

మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి పవన్​కల్యాణ్​తో జోడి కట్టనుందని సమాచారం​. బాలీవుడ్​ బ్లాక్​బస్టర్​ మూవీ ‘పింక్​’ను తెలుగులో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్​ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో ఇప్పటికే పవన్​ సరసన అంజలి, నివేదా థామస్​ నటిస్తున్నారు. షూటింగ్​ కూడా కొంతభాగం పూర్తయింది. మరో హీరోయిన్​కు కూడా చిత్రంలో అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాతలు ఆ పాత్రకు తమన్నాను ఎంపికచేశారట. భారీ రెమ్యునరేషన్​ ఇస్తుండటంతో తమన్నా ఈ పాత్రకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ […]

Read More

వీడియోగేమ్​కు అడిక్ట్​ అయ్యా

లాక్​డౌన్​ సమయంలో తాను వీడియో గేమ్స్​కు అడిక్ట్​ అయిపోయానంటూ యువనటి వరలక్ష్మి శరత్​కుమార్​ చెప్పుకొచ్చారు. షూటింగ్​లు లేకపోవడంతో తాను వీడియోగేమ్ ఆడుతూ ఎంజాయ్​ చేస్తున్నానని చెప్పింది. ఈ మేరకు వీడియో గేమ్​ ఆడుతున్న ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేసింది. కాగా దీనిపై నెట్​జన్లు మిశ్రమంగా స్పందించారు.

Read More

టిక్​టాక్​ నిషేధంతో నిరుద్యోగం

కోల్‌కతా: టిక్​టాక్​ మొబైల్​ యాప్​పై నిషేధం విధించడం వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని తృణముల్​ కాంగ్రెస్​ ఎంపీ నుస్రత్​ జహాన్​ వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం టిక్​టాక్​తో సహా మొత్తం 59 యాప్​లపై నిసేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై నుస్రత్ ​ స్పందించారు. కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌ ఒక వినోదకరమైన యాప్‌ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు. చైనాకు చెందిన […]

Read More

హైదరాబాద్​లో లాక్​డౌన్​ సరికాదు

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​ విధించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని మెగా బ్రదర్​, జనసేన నేత నాగబాబు వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం ఎలక్ట్రానిక్​ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం లాక్​డౌన్​ పెట్టాలని యోచిస్తున్నదని తెలుస్తున్నది. కానీ ఇది సరైన నిర్ణయం కాదు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం చారిత్రాత్మక తప్పిదం’ అని ఆయన ట్వీట్​ చేశారు. లాక్​డౌన్​తో ఎందరో ఉపాధి కోల్పోతారు. ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు.

Read More

ఆ యాప్​ల నిషేధం కరెక్టే

వాషింగ్టన్‌: భారత్​లో చైనా యాప్​లను నిషేధించడం సరియైన చర్యేనని అమెరికా సమర్థించింది. టిక్​టాక్​, షేర్​ఇట్​ సహా మొత్తం 59 చైనా యాప్​లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో స్పందించారు. సమగ్రత, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత్​లో కొన్ని హానికరమైన యాప్​లను నిషేధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.కాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను […]

Read More