Breaking News

Day: May 25, 2020

త్యాగాల ప్రతీక రంజాన్

త్యాగాల ప్రతీక రంజాన్

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సారథి న్యూస్​, అమరావతి: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముస్లింలకు సోమవారం రంజాన్​ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లాక్​ డౌన్​ లో కూడా మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా.. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి. […]

Read More
‘సుంద‌రాంగుడు‘ ముస్తాబు

‘సుంద‌రాంగుడు‘ ముస్తాబు

ఎమ్ ఎస్ కే ప్రమీదశ్రీ ఫిలింస్ ప‌తాకంపై కృష్ణసాయి, దేవ‌క‌న్య మౌర్యాని హీరోహీరోయిన్లుగా ఎం.విన‌య్ బాబు ద‌ర్శకత్వంలో బీసుచంద‌ర్ గౌడ్ నిర్మిస్తున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సుంద‌రాంగుడు’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్​ ప‌నులు ప్రారంభించింది.ఈ సందర్భంగా హీరో స్పెషల్ స్టార్ కృష్ణసాయి మాట్లాడుతూ..‘హీరోగా చేయాలన్నది నా కోరిక. సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానిని.. కృష్ణ సినిమాలు ప్రతి సినిమా చూసేవాణ్ణి. ఒక మంచి సినిమా చేయాల‌ని అనుకుంటున్న […]

Read More

డిసెంబర్​ కల్లా గౌరవెల్లి నీళ్లు

ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నూతనశకం ఆరంభంకానుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ అన్నారు. సోమవారం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో నియంత్రిత పంటల సాగు, పంట మార్పిడి పద్ధతులపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న వేయకుండా ప్రభుత్వం నిర్దేశించిన సన్నరకం వరి ధాన్యంతో పాటు కంది పంటను సాగు చేయడం ద్వారా సరైన మద్దతు ధర లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పండిస్తున్న ఆధునీకరణ పంటలు వాటి […]

Read More

26 నుంచి పంటసాగు ప్రణాళికలు

సారథి న్యూస్, రామడుగు: వానకాలం పంట సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలు క్లస్టర్ల వారీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 26న రామడుగు, శానగర్, 27న గోపాల్ రావుపేట్, రుద్రారం, 28న వెలిచాల, దేశరజ్ పల్లి గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పారు. రైతులు తప్పకుండా హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More
ముస్లింల అభ్యున్నతికి కృషి

ముస్లింల అభ్యున్నతికి కృషి

సారథి న్యూస్, హుస్నాబాద్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్ అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుమార్ అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేకమైన నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, డైరెక్టర్ ఆఫ్ లేబర్ కోపరేటివ్ ఆఫ్ ఇండియా […]

Read More
పంటమార్పిడి తప్పనిసరి

పంటమార్పిడి తప్పనిసరి

–కలెక్టర్ వెంకట్రావు సారథి న్యూస్, మహబూబ్ నగర్ : నూతన వ్యవసాయ విధానం ప్రకారం పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు రైతులకు సూచించారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ మండలం ఏనుగొండలో వానాకాలం వ్యవసాయ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పని సరిగా పంట మార్పిడి చేయాలని, మొక్క జొన్న వేయవద్దని కోరారు. రైతు వేదిక నిర్మాణానికి స్థలం గుర్తించామని, త్వరలోనే నిర్మాణం […]

Read More
మాస్క్ కట్టుకోవాలె

మాస్క్ కట్టుకోవాలె

సారథి న్యూస్, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన రూ.5 అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా భోజనం వడ్డించే వారు, వచ్చిన వారు తప్పకుండా మాస్క్ లు ధరించాలని మంత్రి సూచించారు.

Read More
లాభం వచ్చే పంటలు వేయండి

లాభం వచ్చే పంటలు వేయండి

– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథి న్యూస్, ఖమ్మం : ప్రభుత్వ సూచనల మేరకు గ్రామా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఖమ్మం టీటీడీసీ భవన్ లో నిర్వహించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం 2020 సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఎన్ఎస్పీ, ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ అధికారులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా […]

Read More