Breaking News

కార్మికులు

ఇన్​సెంటివ్​, జీతం ఇవ్వండి

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా విధుల్లో ఫస్ట్ వారియర్స్ గా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ రూ.ఐదువేల ఇన్​సెంటివ్​ ప్రకటించగా, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇన్​సెంటివ్​తో పాట పెరిగిన రూ.8,500 జీతం ఇవ్వాలని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. సోమవారం రాత్రి మెదక్​ జిల్లా ఉమ్మడి రామాయంపేట మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆయా పంచాయతీ ఆఫీసుల వద్ద ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవోనం.51 పేరుతో […]

Read More

వడదెబ్బతో ఎన్టీపీసీ కార్మికుడి మృతి

సారథి న్యూస్, గోదావరిఖని: వడదెబ్బతో ఓ కాంట్రాక్టు కార్మికుడు వడదెబ్బకు గురై మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా కొత్త సత్యనారాయణ( 49) పనిచేస్తున్నాడు. రైల్వే ట్రాక్ విధులు నిర్వహిస్తూ భోజనం చేసి కుళాయి దగ్గర నీళ్లు తాగడనికి వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోవడంతో తోటి కార్మికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎన్టీపీసీ జేఏసీ నాయకులు, కాంట్రాక్టర్స్ […]

Read More

‘రిమ్స్’లో కార్మికుల నిరసన

సారథి న్యూస్, ఆదిలాబాద్ : సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం రిమ్స్ ఆవరణలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పు, 12 గంటల పని దినాన్ని పెంచుతుందన్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్మికులందరికీ బోనస్ రూపంలో రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ […]

Read More
కార్మికులు ఏకం కావాలె

కార్మికులు ఏకం కావాలె

– సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్ సారథి న్యూస్​, రామడుగు: సంఘటిత, అసంఘటిత కార్మికులు ఏకమై పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడా సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంతో పాటు చిప్పకుర్తి, దేశ రాజ్ పల్లి, గుండి, గోపాల్​ రావుపేట గ్రామాల్లో కార్మిక జెండాను ఎగరవేశారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్  వలస కార్మికులపై తీవ్రప్రభావం చూపిందన్నారు. వలస కార్మికులను […]

Read More
కార్మికులకు వేతనం ఇవ్వండి

కార్మికులకు వేతనం ఇవ్వండి

సారథి న్యూస్​, గోదావరిఖని: లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులతో పాటు రెడ్​ జోన్​లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో పాటు ప్రోత్సాహకంగా రూ.8వేలు చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్​ చేశారు. బుధవారం స్థానిక జ్యోతిభవన్ లో ఎన్టీపీసీ ఈడీ రాజ్ కుమార్ తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ప్రకటించినట్లుగా ఎన్టీపీసీ నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి […]

Read More
స్వీయ నియంత్రణ బాధ్యత

స్వీయ నియంత్రణ బాధ్యత

సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని  మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం నర్సాపూర్ లో మున్సిపాలిటీ ఆఫీసులో మున్సిపల్ కార్మికులకు కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే లాక్ డౌన్ పక్కాగా అమలు చేయడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ఒక్కటే మార్గమన్నారు.  కార్యక్రమంలో […]

Read More

ఆకలి.. పోరాటం

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: కరోనా విజృంభిస్తున్న వేళ కూలీలు, మేస్త్రీలు, రైతులు, కార్మికులు, హమాలీలు, డ్రైవర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే రెక్కాడితే గానీ డొక్కాడని బక్కజీవులకు పనులు దొరకడం లేదు. చాలా మంది తమ పనులకు తాత్కాలిక విరామం ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే సాధారణ రోజువారీ కూలీలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెత్తిన పెద్ద బండరాయిని మోస్తూ.. మండు టెండలో బక్కచిక్కిన దేహంతో నడుస్తూ వెళ్తున్న ఓ పెద్దమనిషి సోమవారం […]

Read More