Breaking News

WITHDRAW

సుప్రీంకోర్టు పిటిషన్​ వాపస్​

సుప్రీంలో పిటిషన్​ వాపస్​

న్యూఢిల్లీ: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా పైలట్​ వర్గం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్​చేస్తూ స్పీకర్​ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆయన తన పిటిషన్​ను వెనక్కి తీసుకున్నారు. రాజస్థాన్ సంక్షోభాన్ని […]

Read More