Breaking News

TRAFFIC

మూడో కన్ను.. నాలుగు దిక్కులా

మూడో కన్ను.. నాలుగు దిక్కులా

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరం నలుదిశలా విస్తరిస్తోంది. నగర పాలక సంస్థ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు పౌరసేవల పర్యవేక్షణ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో పలు కీలక కూడళ్లలో ఆధునిక సాంకేతికతను జోడించిన సీసీ కెమెరాలను అమర్చనున్నారు. చెన్నైకు చెందిన అనలాగ్ అండ్ డిబిటల్ లాబ్స్ వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు షురూ అయ్యాయి. ఈ మేరకు మంగళవారం నగరంలోని కొండారెడ్డి బురుజు, రాజ్ విహార్, బళ్లారి చౌరస్తా, హైవే, ఐటీసీ […]

Read More
కరోనా రాదని.. అనుకోవద్దు

కరోనా రాదని.. అనుకోవద్దు

సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనా వైరస్‌ నాకు రాదని, నేను ఆరోగ్యంగా బలంగా ఉన్నానని, పొరపాటున కూడా అనుకోవద్దని’ ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. శుక్రవారం నగరంలోని రాజ్‌ విహార్‌, ఆర్‌ఎస్‌ రోడ్డు, బస్టాండ్‌ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు, ప్రజలకు కరోనా వైరస్‌ పై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్క్‌ కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్​దూరం పాటించాలని ఆదేశించారు. నగరంలో మాస్క్‌ […]

Read More

ట్రాఫిక్​ ఆంక్షలు సడలించండి

సారథి న్యూస్​, కొత్తగూడెం: జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్​ ఆంక్షలను సడలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఎస్పీ సునిల్​​ దత్తు​ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం వ్యాపారానికి, హోల్ సెల్​ దుకాణాలకు కేంద్రబిందువుగా ఉందని, వాహనాలకు చలాన్లు వేస్తే షాపులకు ఎవరూ కావడం లేదని వివరించారు. అసలే కరోనా, లాక్​ డౌన్​ సమయంలో గిరాకీ రాక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీ దృష్టికి తెచ్చారు. వ్యాపారులకు సహకరిస్తామని ఎస్పీ బీజేపీ నాయకులకు […]

Read More

ట్రాఫిక్​ సమస్యకు ఇక చెక్​

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. నాగార్జున సిమెంట్ సంస్థ వారు అందజేసిన బారికేడ్లను గురువారం ఆయన ప్రారంభించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్​ ఆర్డర్ మురళీధర్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐలు చిట్టిబాబు, కరుణాకర్, శ్రీధర్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Read More
ట్రాఫిక్ రద్దీ లేని సిటీగా హైదరాబాద్​

ట్రాఫిక్ రద్దీ లేని సిటీగా హైదరాబాద్​

సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి కేటీఆర్​ఆదేశాల ప్రకారం హైదరాబాద్ ను ట్రాఫిక్ రద్దీ రహితంగా తీర్చిదిద్దేందుకు రోడ్ల విస్తరణ, మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి రెండు వైపులా చేపట్టిన రోడ్ల విస్తరణలో కోల్పోతున్న ఆస్తులు, హోర్డింగ్స్, యూనిపోల్స్ ను తొలగించేందుకు సంబంధిత యజమానులు, చీఫ్ సిటీ ప్లానింగ్ అధికారి దేవేందర్ రెడ్డి, ఏసీపీలతో మేయర్ బుధవారం జీహెచ్ఎంసీ ఆఫీసులో చర్చించారు. రాకపోకలను […]

Read More