Breaking News

TERRORIST

పోలీసుల బస్సుపై ఉగ్రదాడి

పోలీసుల బస్సుపై ఉగ్రదాడి

ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు ముష్కరులు ‘ఫిదాయీన్’ సంస్థకు చెందిన వారిగా గుర్తింపు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దాడికి తెగబడ్డారు. పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. 2019లో ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. శ్రీనగర్ శివారులో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పంతాచౌక్ ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ […]

Read More
చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా

చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని కుల్గాం జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. డెడ్​బాడీస్​కు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మెడికో – లీగల్‌ పరీక్షల్లో భాగంగా టెస్టులు చేశామని, డీఎన్‌ఏ, కరోనా పరీక్షలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. దీంతో కరోనా రూల్స్‌కు అనుగుణంగా బారాముల్లాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నారు. జమ్మూకాశ్మీర్‌‌ జిల్లాల్లో పోలీసులు టెర్రరిస్టులు ఏరివేతే మొదలుపెట్టారు. గడిచిన ఆరు నెలల్లో దాదాపు 118 […]

Read More
బాలుడ్ని చంపిన టెర్రరిస్టు హతం

బాలుడ్ని చంపిన టెర్రరిస్టు హతం

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లో టెరరిస్టులు ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. గురువారం అర్ధరాత్రి మరో టెర్రరిస్టును మట్టుబెట్టారు. వారం రోజుల క్రితం అనంత్‌నాగ్‌లో ఒక సీఆర్‌‌పీఎఫ్‌ జవాను, ఆరేళ్ల బాలుడ్ని కాల్చిచంపిన టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు. స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌, సీఆర్‌‌పీఎఫ్‌ జాయింట్‌ సెక్యూరిటీ ఆపరేషన్‌ లాంచ్‌ చేసి అతడ్ని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. అనంత్‌నాగ్‌లో దాక్కున్న అతడిని కాల్చిచంపినట్లు జమ్మూకాశ్మీర్‌‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. చనిపోయిన వ్యక్తిని జాహిద్‌ దాస్‌గా గుర్తించామన్నారు. గతవారం రోడ్‌ ఓపెనింగ్‌ […]

Read More
టెర్రరిస్టుల కాల్పుల్లో జవాను, బాలుడు మృతి

టెర్రరిస్టుల కాల్పుల్లో జవాను, బాలుడి మృతి

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని సౌత్‌ అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరాలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్‌‌పీఎఫ్‌ జవాను, ఐదేళ్ల బాలుడు మృతిచెందారు. సెక్యూరిటీ ఫోర్స్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. సీఆర్‌‌పీఎఫ్‌ 90 బెటాలియన్‌ వద్ద రోడ్‌ ఓపెనింగ్‌ జరుగుతుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్‌‌పీఎఫ్‌ జవాను, ఐదేళ్ల బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయారని పోలీసులు చెప్పారు. టెర్రరిస్టులు కోసం గాలిస్తున్నామని అన్నారు. […]

Read More

కాశ్మీర్​లో టెర్రరిస్ట్‌ హతం

శ్రీనగర్‌‌: పాకిస్తాన్‌ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం మట్టుబెట్టారు. సౌత్‌ కాశ్మీర్‌‌లోని ట్రాల్‌ వద్ద లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ (ఎల్‌వోసీ) నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన టెర్రరిస్టును జాయింట్‌ ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్‌‌ చేశామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మరికొంత మంది టెర్రరిస్టులు చొరబడేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో ఆపరేషన్‌ ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పారు. శనివారం నుంచి ఇప్పటివరకు మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయని అన్నారు. గతేడాది పుల్వామాలో జరిగిన ఎటాక్‌ తరహా ప్లాన్‌ను మన […]

Read More