Breaking News

TELANGANA

నిరుద్యోగులకు గుడ్​న్యూస్​

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​

డిగ్రీ అర్హతతో ఎస్​బీఐలో 3,850 జాబ్స్​ దరఖాస్తుల స్వీకరణ జూలై 27 నుంచే.. పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ). సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేస్తోంది. మొత్తం 3,850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్‌లోనూ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్, తెలంగాణ సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.ముఖ్యమైన తేదీలుదరఖాస్తు […]

Read More
కరోనా పేషెంట్ల కోసం హాస్పిటల్.. భేష్​

కరోనా పేషెంట్ల కోసం హాస్పిటల్.. భేష్​

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. బుధవారం హైదరాబాద్​లోని మాదాపూర్​లో సిగ్మా హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో నిష్ణాతులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లు కోసమే ప్రత్యేకంగా హాస్పిటల్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా […]

Read More
హంగులతో సరస్వత సదనం

సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా సదనం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పద్మభూషణ్ జ్ఞానపీఠ గ్రహిత డాక్టర్​సి.నారాయణరెడ్డి 89వ జయంతి సందర్భంగా బుధవారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించనున్న డాక్టర్​ సినారె సరస్వత సదనం ఆడిటోరియానికి మంత్రులు కె.తారక రామారావు, వి.శ్రీనివాస్​గౌడ్​శంకుస్థాపన చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కె.చంద్రశేఖర్​రావు కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవిస్తున్నారని అన్నారు. సినారె సేవలకు గుర్తింపుగా ఆధునిక హంగులతో గొప్ప ఆడిటోరియాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా సరస్వత […]

Read More
ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడండి

ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడండి

సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనాకు ఎవరు కూడా బయపడొద్దు.. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది’ అని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్​ సుధాకర్ అన్నారు. మంగళవారం జీజీహెచ్ లోని బ్లడ్ బ్యాంక్ లో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరానాతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, చావులు ఉండకూడదని, కరోనాతో పోరాడి విజేతలైన వారు ప్లాస్మాను దానం చేయాలని కోరారు. కరోనా పాజిటివ్​వస్తే హోం క్వారంటైన్​లో ఉండి నిరంతరం వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. […]

Read More
ఇంట్లోనే బక్రీద్​ప్రార్థనలు

ఇంట్లోనే బక్రీద్​ ప్రార్థనలు

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ముస్లింలు ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణ డిప్యూటీ హోం మినిస్టర్​మహమూద్​అలీ సూచించారు. మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే పండుగను ముస్లిం సోదరులు ప్రత్యేక జాగ్రత్తలతో జరుపుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. బక్రీద్ ​సందర్భంగా బలిచ్చే పశువుల వ్యర్థాలను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశామని […]

Read More
రేపు టీఎస్‌ ఇంటర్‌ రీ వెరిఫికేషన్‌ ఫలితాలు

రేపు టీఎస్‌ ఇంటర్‌ రీ వెరిఫికేషన్‌ ఫలితాలు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్‌ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్‌లోడ్‌ చేసుకోచ్చని తెలిపింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు 72,496 సబ్జెక్టుల్లో రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు […]

Read More
వర్మకు తెలంగాణ ప్రభుత్వం షాక్​

వర్మకు తెలంగాణ సర్కార్​ షాక్

వర్మకు జరిమాన విధించిన తెలంగాణ ప్రభుత్వం

Read More
షార్ట్ న్యూస్

తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

సారథి న్యూస్​, హైదరాబాద్​ : తెలంగాణలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో కాగజ్ నగర్ ఆర్డీవోగా ఆర్ఎస్.చిత్రు, ఆదిలాబాద్ ఆర్డీవోగా జె.రాజేశ్వర్, తాండూరు ఆర్డీవోగా పి.అశోక్ కుమార్, మంచిర్యాల ఆర్డీవోగా ఎల్.రమేష్, నిజామాబాద్ ఆర్డీవోగా టి.రవి, దేవరకొండ ఆర్డీవోగా కె.గోపిరాం, బోధన్ ఆర్డీవోగా కె.రాజేశ్వర్, సూర్యాపేట ఆర్డీవోగా కె.రాజేంద్రకుమార్, హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీవో ఎన్. ప్రసూనాంబ బదిలీ..కాగా రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఎస్.మోహన్ రావు, […]

Read More