Breaking News

TELANGANA

బకెట్లో పడి సంవత్సరం బాలుడు మృతి

సామాజిక సారథి , బిజినేపల్లి: ప్రమాదవశాత్తు ఇంటి ఆరు బయట ఆడుకుంటూ వెళ్తూ ఇంటి ముందల ఉన్న బకెట్లో పడి సంవత్సరం బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం బిజినపల్లిలో చోటుచేసుకుంది . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బిజినపల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య , రేణుక అనే దంపతులకు సంవత్సర కాలం క్రితం బాలుడు జన్మించాడు . ఆ బాలుడికి భరత్ అనే పేరును పెట్టుకున్నారు . కానీ అల్లారు ముద్దుగా […]

Read More

రాజకీయాలు కాదు అభివృద్దే ముఖ్యం

✓ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా..✓ హౌజ్, ఈద్గా, ఖబ్రస్థాన్ నిర్మాణానికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా..✓పదవులు శాశ్వతం కాదు ప్రజలకు చేసిన సేవే ముఖ్యం..ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిసామాజిక సారథి , నాగర్ కర్నూల్: రాజకీయాలు ముఖ్యం కాదని అభివృద్దే ముఖ్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ పట్టణ ముస్లింల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 3 కోట్ల 50 లక్షల రూపాయల […]

Read More

ఇరవై ఏళ్ళ నాటి చెట్లు నరికివేత

• ఒక పక్క హరితహారం పేరుతో మొక్కలు నాటితేమరో పక్క ఎలాంటి అనుమతి లేకుండానే చెట్ల నరికి వేత • ఇది తెల్కపల్లి దవాఖాన ప్రాంగణంలో వెలుగు చూసిన సంఘటన • చెట్ల నరికివేత పై పోలీస్ స్టేషన్ లో ఓ మహిళా ఫిర్యాదు • ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నేతల బెదిరింపు సామాజిక సారధి ,నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క హరితహారం పేరు తో కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటితే.. అవి […]

Read More

రోడ్డు పక్కన మహిళ డెడ్ బాడీ కలకలం

సామాజికసారథి, బిజినేపల్లి: ఓ గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ పడి ఉండటం కలకలం రేపుతోంది. స్థానికులు గుర్తించి పోలీసులకు విషయం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల శివారులో బిజినేపల్లి నుంచి వనపర్తికి వెళ్లే బీటీరోడ్ పక్కన మమ్మాయిపల్లి దాటిన తర్వాత మహిళా మృతదేహం పడి ఉంది. మృతురాలి వయస్సు 40 -45ఏళ్లు ఉండొచ్చని అంచనా. మృతురాలిని గుర్తుపడితే బిజినేపల్లి ఎస్సై 8712657714, నాగర్ కర్నూల్ సీఐ 8712657711కు సమాచారం అందించాలని కోరారు.

Read More

ముహూర్తం ఖరారు!

– కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి– పార్టీలో చేరడంపై స్పష్టత ఇచ్చిన నేతలు– 30న కాంగ్రెస్‌ ఖమ్మం సభలో చేరిక సామాజికసారథి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఆయన ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. ఈ నెలాఖరున అంటే జూన్‌ 30న పొంగులేటి కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. ఈనెల 22న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ […]

Read More

ఇదిగో లెక్క!

– తెలంగాణ అభివృద్ధికి రూ.5 లక్షల 27వేల కోట్లు– వివిధ కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం మంజూరు– గుజరాత్‌ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు– కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి ప్రజెంటేషన్​ సామాజికసారథి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో రూ.5 లక్షల 27వేల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్రం తెలంగాణకు రూ. 8,379 కోట్లు ఇచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన […]

Read More

బిజినపల్లి ఎంపీడీఓ ఎక్కడ..?

ఈ నెల 7నుంచి విధులకు డుమ్మాలీవ్ లెటర్ లేదు… విధులకు హాజరు కావడం లేదు… తమకు తెలియదంటున్న ఆ ధికారులు … సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:.నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఎంపీడీఓ పవన్ కుమార్ పది రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. కనీసం ఎంపీడీఓ కార్యాలయంలో సెలవు పత్రం లేకుండా ఉన్నతాధికారుల అనుమతి కూడా లేకుండా ఎంపీడీఓ విధులకు దర్జాగా డుమ్మా కొడుతుండడం జిల్లాలో సంచలనంగా మారింది. ఈయన ఎంపీడీఓ గా విధులు […]

Read More
ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే.. వెనక్కి తగ్గేదేలేదు!

ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే.. వెనక్కి తగ్గేదేలేదు!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని, తన అనుచరులు, కార్యకర్తలకు జరిగిన ఇబ్బందులను మరిచిపోనని అన్నారు. ‘నన్ను ఎవరూ బుజ్జగించలేదు.. ఎవరు బుజ్జగించినా లొంగిపోయేది లేదు’అని ఆయన స్పష్టంచేశారు. ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లా ఎమ్మెల్సీ హోదాలో తాను గద్వాల సీఎం కేసీఆర్​ సభకు వెళ్లాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. […]

Read More