Breaking News

TELANGANA CARONA

సింగరేణిలో కరోనా కలకలం

తెలంగాణలో 1,873 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,873 కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,24,963 కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 9 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 827కు చేరింది. వ్యాధి బారినపడి నిన్న ఒకరోజే 1,849 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 92,837 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,299 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.55 […]

Read More