Breaking News

TEALANGANA

తప్పుచేయలేదు.. తలొంచను

తప్పు చేయలేదు.. తలొంచను

నేను నిప్పు లాంటోడిని.. చిల్లరమల్లర వాటికి లొంగను ఆ మీడియాలో తప్పుడు కథనాలు ప్రజల్లో పలుచన చేసే కుట్ర నాపై ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధమే అంతిమ విజయం ధర్మానిదేనని స్పష్టం మీడియా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్​ సారథి, హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఖండించారు. విచారణకు దేనికైనా సిద్ధమేనని సవాల్ ​విసిరారు. అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ప్రకటించారు. చిల్లర మల్లర ఆరోపణలకు […]

Read More
రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

సారథి న్యూస్​, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న సమయంలో.. రైతన్నలు కష్టకాలంలో ఉన్నవేళ కేంద్ర ప్రభుత్వం వారికి తీపికబురు అందించింది. మహమ్మారి విజృంభిస్తుండడంతో అన్ని రంగాలతో పాటు వ్యవసాయరంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వానాకాలం పంటల సీజన్​ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్దతు ధరలు పెంచింది.ప్రకటించిన మద్దతు ధరలువరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరతో కలుసుకుని రూ.1,868(పెంచిన ధర రూ.53), వరి(గ్రేడ్ ‘ఏ’ రకం) కొత్త ధర రూ.1,888, […]

Read More