Breaking News

SV MOHANREDDY

వ్యాపార వేళలు పెంచండి

వ్యాపార వేళలు పెంచండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని వ్యాపారసంస్థలు రెండు నెలల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునే అవకాశం ఉందని, వ్యాపారుల ఆర్థికపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సమయాన్ని సాయంత్రం వరకు పెంచాలని మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్​రెడ్డి కోరారు. వ్యాపారులు అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించలేకపోగా అందులో పనిచేసే వారికి జీతాలు చెల్లించే పరిస్థితి లేక తమ వ్యాపారాలను వదులుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అన్​లాక్ సమయంలో పెద్ద నగరాల్లో సాయంత్రం వరకు […]

Read More
ఎస్వీ సేవ.. అభినందనీయం

ఎస్వీ సేవ.. అభినందనీయం

సారథి న్యూస్, కర్నూలు: సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు పుస్తకాలు ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర మున్సిపల్​శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డిని ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ఎస్వీ మోహన్‌ రెడ్డి మంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్ట్‌–1 ప్రశ్నపత్రాన్ని మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఆన్‌లైన్‌ క్లాసెస్‌ నిర్వహించడమే కాకుండా గ్రాండ్‌ […]

Read More
మహానేతకు పూలాభిషేకం

మహానేతకు పూలాభిషేకం

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్​ రాజశేఖర్​రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి బుధవారం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డి, విజయ మనోహరి దంపతులు తన నివాసంలో పూలాభిషేకం చేశారు. వైఎస్సార్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలాభిషేకం చేస్తే పాల కొరత వస్తుందని, పూలతో అభిషేకం నిర్వహించడంతో స్థానికులు ఎస్వీ దంపతులను అభినందించారు. వైఎస్సార్​ పేదవాడి గుండెచప్పుడు తెలిసిన ప్రజానాయకుడని కొనియాడారు. అనంతరం కర్నూలు ఎస్​టీబీసీ కాలేజీలో నిర్వహించిన వైఎస్సార్ […]

Read More