Breaking News

SIDDIPETA

నిషేధిత పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత

పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొహెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరుకోలు గ్రామానికి చెందిన బాలగొని వేణు అదే గ్రామానికి చెందిన దొనపాని కనుకవ్వ ఇంటి సమీపంలో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు, పొగాకు అంబార్ ప్యాకెట్లు నిల్వచేసినట్లు సమాచారం రావడంతో ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కనుకవ్వ […]

Read More
ఆర్ఎంపీ ఇంట్లో డబ్బు సంచులు

ఆర్ఎంపీ ఇంట్లో డబ్బు సంచులు

సారథి న్యూస్, హుస్నాబాద్: అతనొక సాధారణ ఆర్ఎంపీ. రోజుకు పదో పరకో సంపాదించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ఉన్నట్టుండి సదరు వ్యక్తి ఇంట్లో శనివారం లక్షల రూపాయలు బయటపడ్డాయి. అధికారులు సోదాలు జరిపి వెలికితీయడంతో స్థానికులు కంగుతిన్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కథనం మేరకు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ ఆంజనేయులు ఇంట్లో టాస్క్ ఫోర్స్, పోలీసు ఉన్నతాధికారులు సోదాలు చేయగా రూ.66.11లక్షలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించడంతో […]

Read More
పండ్ల తోటల సాగుపై విజ్ఞానయాత్ర

పండ్ల తోటల సాగుపై విజ్ఞానయాత్ర

సారథి న్యూస్, రామడుగు: పండ్ల తోటల్లో అధిక సాంద్రత, వాటి ఉపయోగాలు అనే అంశంపై ఆత్మ సౌజన్యంతో రైతులకు సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ లో మంగళవారం విజ్ఞానయాత్ర నిర్వహించారు. రామడుగు, చొప్పదండి మండల లకు చెందిన రైతులు ఈ పర్యటనలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు రోహిత్, అర్చన వివిధ మండలాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

అవగాహన కల్పించేందుకు సిద్దిపేటలో హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలను ప్రారంభించిన సిద్దిపేట సీపీ డి.జోయల్ డేవిస్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. 32వ రోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా హుస్నాబాద్ లో జిల్లాస్థాయి హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ఉత్సాహవంతులైన యువతీ యువకులు పాల్గొన్నారు. […]

Read More
కొమురెల్లి.. ప్రణమిల్లి

కొమురెల్లి.. ప్రణమిల్లి

వైభవంగా కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి సారథి న్యూస్, హుస్నాబాద్: భక్తుల కొంగు బంగారమైన కొమురవెళ్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతల సాక్షిగా, వేలాది భక్తుల మధ్య వీరశైవ పండితుల మంత్రోచ్ఛరణ కొమురవెల్లి మల్లికార్జునస్వామి, కేతలమ్మ, బలిజ మేడలదేవిని వివాహమాడారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులుఅంగరంగ వైభవంగా నిర్వహించే మల్లన్న కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి […]

Read More
సోనూసూద్‌.. మై గాడ్​!

సోనూసూద్‌.. మై గాడ్​!

సినీనటుడికి గుడి కట్టిన వీరాభిమాని సిద్దిపేట జిల్లా చెలిమితండాలో విగ్రహావిష్కరణ సారథి న్యూస్, హుస్నాబాద్: సాధారణంగా దేవుళ్లకు గుళ్లుగోపురాలు కడుతుంటారు.. కానీ ఓ మనిషిలో దేవుడిని చూసి.. ఆ మనిషికే గుడి కట్టాడు ఓ అభిమాని. దైవంగా భావించి ఆ ఊరులో పూజలు అందుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు సుప్రసిద్ధ బాలీవుడ్​ సోనూసూద్​. సినిమాల్లో విలన్‌ పాత్రల్లో కనిపించినప్పటికీ ఆయన ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు. లాక్‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న పేదలందరికీ విశేషమైన […]

Read More
ఆగ్రహించిన చేర్యాల జనం

ఆగ్రహించిన చేర్యాల జనం

ధ్వంసమైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమ కట్టడాలు జనాగ్రహానికి ధ్వంసమైన యాదగిరిరెడ్డి కబ్జా భూమి పోలీసుల రంగ ప్రవేశం, అఖిలపక్షనాయకుల అరెస్టు సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ రాజకీయం కలకలం రేపుతోంది. అక్రమ నిర్మాణం చేపట్టారని విపక్ష నాయకులు, కార్యకర్తలు వాటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడి పెద్దచెరువు కింద భాగంలో కొంత ప్రదేశాన్ని దశాబ్దాలుగా పట్టణ ప్రజలు పశువుల సంతగా వాడుకుంటున్నారు. భూమిని ఎమ్మెల్యే […]

Read More
సిద్దిపేటలో కేసీఆర్​నగర్​

సిద్దిపేటలో కేసీఆర్​ నగర్​

సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవం చేయనున్నారు. సిద్దిపేటలో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తొలి విడతలో 1, 341 ఇళ్లు, రెండో విడత వెయ్యి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ […]

Read More