Breaking News

SHEEPS

కరెంట్​ షాక్​తో 45గొర్రెలు మృతి

విద్యుత్ షాక్ తో 45 గొర్రెలు మృతి

సారథి న్యూస్​, అనంతపురం : కరెంట్​ షాక్​తో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మందలపల్లి పంచాయతీలోని కరావులపల్లి తండాలో శనివారం షార్ట్​ సర్క్యూట్​తో విద్యుత్​ షాక్​ తగిలి శంకర్​ నాయక్​ అనే రైతుకు చెందిన 45 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Read More
ఆ ఊరులో గొర్రెలు, మేకలకు కరోనా?

ఆ ఊరులో గొర్రెలు, మేకలకు కరోనా?

కరోనా.. క్వారంటైన్ పేరు చెప్పగానే ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించినా, ఎవరైనా దూర ప్రయాణాలు చేసి వచ్చినా.. అధికారులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఓ ఊరులో గొర్రెలు, మేకల కోసం కూడా క్వారంటైన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. క‌ర్ణాట‌కలోని తుమ‌కూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని గొడెకెరె గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లరహట్టి గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన కొన్ని గొర్రెలు, మేక‌లు కొన్ని రోజులుగా శ్వాస‌కోస స‌మ‌స్యలతో బాధపడుతున్నాయి. జలుబు, జ్వరం […]

Read More