Breaking News

SALARIES

బావోజీలకు ధూప దీప నైవేద్యం ద్వారా గౌరవ వేతనం ఇవ్వాలి

బావోజీలకు ధూప దీప నైవేద్యం ద్వారా గౌరవ వేతనం ఇవ్వాలి

సామాజికసారథి దేవరకొండ: గిరిజన దేవాలయాలలో పనిచేసే బావోజీలకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గౌరవ వేతనం అందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ కోరారు. గురువారం మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజనులు ఉంటారు. అని,గిరిజన దేవాలయాలలో పని చేసే బావోజీకు ధూప దీప నైవేద్యం పథకం ద్వార గౌరవ వేతనం అందించాలని కోరారు. నెల రోజులలో […]

Read More

జీతాలివ్వని కంపెనీలపై యాక్షన్‌ వద్దు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌లో జీతాలు చెల్లించడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రైవేట్‌ కంపెనీలకు భారీ ఊరటనిచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో జీతాలు ఇవ్వని ప్రైవేటు కంపెనీలపై ఎలాంటి యాక్షన్‌ తీసుకోవద్దని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. జులై చివర వరకు ప్రైవేటు సంస్థలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు చెప్పింది. జస్టిస్‌లు అశోక్‌ భూషన్‌, సంజయ్‌ కిషన్‌ కౌల్‌, ఎంఆర్‌‌ పాషాలతో కూడిన బెంచ్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ఎంప్లాయిస్‌, కంపెనీలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీటింగ్‌ ఏర్పాటు […]

Read More

టీచర్ల జీతాలు చెల్లించండి

సారథి న్యూస్, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్​ యూటీఎఫ్​) జిల్లా జేఏసీ పిలుపు మేరకు మే నెల నుంచి పూర్తివేతనం, గత రెండు నెలల సగం వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీచర్లు శనివారం ఇంటి వద్దనే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి వద్దనే నల్ల బ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్​ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా కోశాధికారి టి.రాణి […]

Read More