Breaking News

RTI ACT

తహసీల్దార్​కు సమాచార కమిషనర్​ నోటీసులు

తహసీల్దార్​కు సమాచార కమిషనర్​ నోటీసులు

సారథి, బిజినేపల్లి: సమాచార హక్కు చట్టం కింద సకాలంలో దరఖాస్తుదారుడికి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి తహసీల్దార్​కు ఆర్టీఐ కమిషనర్ ​బుధవారం షోకాజ్ ​నోటీసులు జారీచేశారు. బిజినేపల్లి మండలం వడ్డేమాన్ ​గ్రామంలో 2012లో ఎంత మంది రైతులు ఖరీఫ్​ సీజన్​లో బీమా చెల్లించారో తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని న్యాయవాది ఏసీబీ శ్రీరామ్​ఆర్యా బిజినేపల్లి తహసీల్దార్​కు దరఖాస్తు చేశారు. సమాచారం ఇవ్వకపోవడంతో నాగర్​కర్నూల్ ​ఆర్డీవోకు అప్పీల్​చేశారు. అయినా కూడా జిల్లా అధికారుల నుంచి సరైన […]

Read More
‘అభివృద్ధి'కి ఖర్చు చేయట్లే..

‘అభివృద్ధి’కి ఖర్చు చేయట్లే..

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) ను పూర్తిగా ఖర్చు చేయట్లేదు. మూడేళ్లుగా వారికి ఇస్తున్న నిధులను పూర్తిగా వినియోగించడం లేదని, గత ఆర్థిక సంవత్సరం అయితే సగం కూడా ఖర్చు చేయలేదని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ కోరిన సమాచారం మేరకు ప్రభుత్వం వీటిని వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్), సీడీఎఫ్ కింద ఎమ్మెల్యేలు, […]

Read More