Breaking News

PEOPLESWAR

ప్రజల యాదిలో జాన్ విల్సన్

ప్రజల యాదిలో జాన్ విల్సన్

సారథి న్యూస్, హుస్నాబాద్: మూడు దశాబ్దాలుగా ప్రజల యాదిలో పదిలంగున్న నాటి పోలీస్ అధికారి హుస్నాబాద్ ఎస్సై జాన్ విల్సన్. ప్రజాపోరాటాల వల్లే సమసమాజ స్థాపన జరుగుతుందని భావించిన పీపుల్స్ వార్, అభ్యుదయవాదులు ఓవైపు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు పోలీసుల ఇనుప బూట్ల చప్పుళ్ల మధ్య పల్లెలు నలిగిపోతున్న తరుణమది. రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంమైన హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా జాన్ విల్సన్ విధుల్లో చేరాడు. నేడు ప్రభుత్వం అవలంబిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను […]

Read More