Breaking News

peddashankrampet

ధరణి తెచ్చిన కష్టాలు

ధరణి తెచ్చిన కష్టాలు

రాణిశంకరమ్మ ఇనాం భూములపై వివాదం వందేళ్లుగా కాస్తులో టెంకటి గ్రామపేద రైతులు ఓ‌ఆర్‌సీ తీసుకోకపోవడంతో రాణివారసులకు హక్కు హక్కుదారులుగా పరిగణిస్తూ.. పట్టాబుక్కులు జారీ ఇటీవల అమ్ముకోవడంతో వెలుగులోకి భూవివాదం న్యాయం చేయాలని కోరుతున్న పేద రైతులు వంద ఏళ్లుగా దున్నుకొని బతుకుతున్న పేదల ఈనాం భూములపై కొందరి కన్నుపడింది. గుంట, రెండు గుంటల చొప్పున సాగుచేసుకుని జీవనోపాధి పొందుతున్న బక్క జీవుల బతుకుల్లో ధరణి మట్టికొట్టింది. ఈ భూములు తమవే అనుకున్న సాగుదారులు ఓఆర్సీ తీసుకోలేదు. దీంతో […]

Read More
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సారథి, పెద్దశంకరంపేట: ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జుకల్, సంగారెడ్డిపేట్, కొత్తపేట, శివాయిపల్లి, బూర్గుపల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జంగం శ్రీనివాస్, తహసీల్దార్ చరణ్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, మండల రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్ ప్రారంభించారు. ఆర్ఐ ప్రభాకర్, ఏపీఎం గోపాల్, జుకల్ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి, సంగారెడ్డి పేట్, సర్పంచ్ రమేష్, కొత్తపేట సర్పంచ్ అనంతరావు, శివాయిపల్లి సర్పంచ్ […]

Read More