Breaking News

pacs society

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి

సారథి, రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో భారీఎత్తున అవినీతి జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. మొన్న సుతారి పల్లి, నిన్న క్యాట్రియల్ గ్రామంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఒక్కో సంచికి 8కిలోల వరకు ఎక్కువ తూకం వేశారని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు శివరాములు, పట్టణాధ్యక్షుడు శంకర్ గౌడ్, ప్రదానకార్యదర్శి […]

Read More
వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని దత్తోజిపేట, లక్ష్మీపూర్, వెంకట్రపల్లి గ్రామాల్లో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ రవీందర్ ప్రారంభించారు. వెలిచాల గ్రామంలో సర్పంచ్ వీర్ల సరోజ కొనుగోలు సెంటర్​ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డైరెక్టర్లు ధ్యావ అనంతరెడ్డి, ఊట్కూరి అనిల్ రెడ్డి, లచ్చయ్య, కరుణాకర్, వీర్ల రవీందర్ రావు, సిబ్బంది మల్లేశం, నరేష్, ఇతర రైతులు పాల్గొన్నారు.

Read More
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సారథి, నిజాంపేట: నిజాంపేట మండలంలోని బచ్చురాజిపల్లి గ్రామంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంచు నర్సవ్వస్వామి, ఎంపీటీసీ లద్ద సురేష్, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి రామావత్ లక్ష్మి, గ్రామరైతులు పాల్గొన్నారు.

Read More