Breaking News

OB

మృతుడి కుటుంబాన్ని ఆదుకోండి

సారథి న్యూస్​, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఇందారం ఓపెన్​ కాస్ట్​ ఓబీ కంపెనీలో విధినిర్వహణలో ఉండగా చనిపోయిన కార్మికుడి కుటుంబానికు రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్​ వర్కర్స్​ యూనియన్​ రాష్ట్ర అధ్యక్షుడు కడారి సునీల్​, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్ చేశారు. ఓబీ కంపెనీలో సర్వే అధికారుల పనులను జనరల్ క్యాటగిరి కాంట్రాక్టు కార్మికులతో పని చేయడం మూలంగా కార్మికుడు చనిపోయాడని ఆరోపించారు. కార్యక్రమంలో […]

Read More