Breaking News

NIAZAMPET

రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

సారథి న్యూస్, నిజాంపేట/పెద్దశంకరంపేట: అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఊరూరా నిధుల సేకరణ చేస్తున్నారు. శుక్రవారం మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వీహెచ్ఎస్​ అధ్యక్షుడు రమేశ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు చెర్విరాల ప్రవీణ్ కుమార్, నరేష్, రాజు, నవీన్, విజయ్ మోహన్ పాల్గొన్నారు. అలాగే పెద్దశంకరంపేటలో శేషాచారి కుమారులు రామచంద్రాచారి, వేణుగోపాల్ చారి, మురళి పంతులు రామమందిరం నిర్మాణానికి రూ.51,116 అందజేశారు. […]

Read More