Breaking News

NAVARATNALI

ఏడాది పాలన..ఎన్నో ప్రశంసలు

ఏడాది పాలన.. ఎన్నో ప్రశంసలు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం పథకాలను పకడ్బందీగా వర్తింపచేయడంలో జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ సక్సెస్​ అయ్యారు. కలెక్టరేట్‌ అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆయన ‘రైతు భరోసా, మన పాలన మీ సూచన, జగనన్న చేదోడు’ వంటి పథకాలను ప్రణాళికబద్ధంగా అమలుచేయడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. జగనన్న చేదోడు పథకంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మూడవ స్థానం, ముస్లిం మైనార్టీలో ప్రథమస్థానం దక్కించుకోవడంపై జేసీ […]

Read More