Breaking News

medak

కష్టకాలంలో పేదలకు అండగా ఉంటాం..

కష్టకాలంలో పేదలకు అండగా ఉంటాం..

సారథి, రామాయంపేట: ఇంత కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆర్థికాదాయం తగ్గి సర్కార్ పై ఆర్థికభారం పడినప్పటికీ కూడా పేదలు, రైతులకు అందించే వివిధ రకాల పథకాలను కొనసాగిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్​ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సోమవారం నిజాంపేట మండలంలోని రాంపూర్, నస్కల్, నగరం, చల్మేడ గ్రామాల్లో రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రామయంపేట సహకార సంఘం చైర్మన్ బాదే […]

Read More
మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాపులు

మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాపులు

సారథి, పెద్దశంకరంపేట: రోజురోజుకూ కొవిడ్-19 విస్తరిస్తున్న దృష్ట్యా మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలో అన్ని వర్తక, వాణిజ్య, ఇతర వ్యాపార సంస్థలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరిచి ఉంచాలని, అనంతరం మూసివేయాలని పెద్దశంకరంపేట సర్పంచ్ ఆలుగుల సత్యనారాయణ కోరారు. శుక్రవారం పేట పట్టణంలో పురవీధుల గుండా తిరుగుతూ మైక్ ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేశారు. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఈవో విఠల్​, పంచాయతీ సిబ్బంది […]

Read More
బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

సారథి: పెద్దశంకరంపేట: ఓ మహిళ వ్యవసాయ బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన శుక్రవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి సమీపంలోని జరిగింది. మండల కేంద్రానికి చెందిన అనూషమ్మ(45) మంళవారం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడింది. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన వారికి ఆమె శవమై కనిపించింది. అనూషమ్మకు దుర్గమణి, సాయమ్మ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనూషమ్మ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. భర్త స్థాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
మాస్కులు, శానిటైజర్ల అందజేత

మాస్కులు, శానిటైజర్ల అందజేత

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటకు చెందిన స్థానిక ప్రైవేట్​ వైద్యుడు డాక్టర్ ఫణికుమార్ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్​ లో మాస్కులు శానిటైజర్ ను ఎస్సై నరేందర్ కు అందజేశారు. రెండో విడత కరోనా విజృంభిస్తున్న తరుణంలో పోలీసులు నిర్వీరామంగా అందిస్తున్న సేవలు, వారి భద్రత దృశ్య పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లను అందజేసినట్లు డాక్టర్ ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరుణ రెండో విడత విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ […]

Read More
ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపబోం..

ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపబోం..

సారథి, రామాయంపేట: కరోనాతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిన్నప్పటికి కూడా ఏ పథకాలను ఆపకుండా, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన పంటను నేరుగా కొనుగోలు సెంటర్లలోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ధాన్యం అమ్మిన మూడు నాలుగు […]

Read More
పంటకు ట్యాంకర్​ నీరే ఆధారం

పంటకు ట్యాంకర్​ నీరే ఆధారం

సారథి, రామాయంపేట: ఈ ఏడాది వర్షాకాలంలో భారీవర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండాయి. రైతులు ఎన్నో ఆశలతో యాసంగి సీజన్ లో వరి సాగుచేయగా, పొట్టదశలోనే బోరుబావులు ఎండిపోతున్నాయి. గత్యంతరం లేక కొందరు రైతులు మురుగు కాల్వల నీళ్లను పంటకు అందిస్తే.. మరికొందరు రైతులు వాటర్ ట్యాంకర్ల సహాయంతో వరి పైరును కాపాడుకుంటున్నారు. మెదక్​జిల్లా రామాయంపేట మండలం రాజకపల్లి పంచాయతీ పరిధిలోని కాసింపుర్ తండాకు చెందిన రైతు లౌడ్య రాంచంద్రం కొద్దిరోజులుగా బోరు నీళ్లుపోయడం లేదు. పొట్టదశలో […]

Read More
ఆత్మీయత పంచిన వేడుక

ఆత్మీయత పంచిన వేడుక

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఉన్నత పాఠశాల 2008-09 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం చిన్నశంకరంపేట శ్రీనివాస గార్డెన్​ లో ఉపాధ్యాయులతో కలిసి వారి మధురానుభూతులను పంచుకున్నారు. 12 ఏళ్ల తర్వాత ఒకరికి ఒకరు ఒకే చోట కలవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, జాన్​ వెస్లీ, బాలేశం, నర్సింగరావు, […]

Read More
సాగులో కూలీ ఖర్చులు తగ్గించుకోవాలే

సాగులో కూలీ ఖర్చులు తగ్గించుకోవాలే

సారథి న్యూస్, రామాయంపేట: ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే వ్యవసాయంలో మౌలిక మార్పులు సాధ్యమని మెదక్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ అన్నారు. నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామ రైతు వేదికలో శుక్రవారం రైతులకు పంటలో సమగ్ర పోషక యాజమాన్యం పద్ధతులు, వ్యవసాయ రంగానికి అవసరమైన ఉపాధి హామీ పథకం గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుని రైతులు ఎదగవచ్చన్నారు. వరినాట్లు వేసే సమయంలో రైతులకు […]

Read More