Breaking News

MALKAPUR

మల్కాపూర్ ను సందర్శించండి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సారథి న్యూస్, మెదక్: సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. డెంగీ, మలేరియా, స్వైన్​ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడంతో పాటు వారిని సురక్షితంగా ఉంచాలన్నారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిఒక్కరూ మెదక్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, […]

Read More
డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి

డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి

విజయవాడ హైవేపై ఘటన సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: డీసీఎం, బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. విజయవాడ హైవే(ఎన్​హెచ్​ 65) పై మల్కాపురం వద్ద ఆగిన డీసీఎంను హైదరాబాద్ వైపు మామిడికాయల లోడ్​ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్ అజయ్​ కుమార్(20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే […]

Read More